Take a fresh look at your lifestyle.
Browsing Category

Business

తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షుడిగా వినోద్ అగర్వాల్

ముద్ర, హైదరాబాద్, ఆగస్టు 5: ఎం పి ఎల్ గ్రూపు మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ కుమార్ అగర్వాల్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ( ఎఫ్ టి సి సి ఐ ) ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. వ్యాపారదక్షత, దూర దృష్టి, నిర్వహణా సామర్థ్యం,…

కరీంనగర్ డెయిరీ చైర్మన్ సి.హెచ్. రాజేశ్వర్‌రావుకు అమెరికా డాక్టరేట్

ముద్ర, కరీంనగర్, జూలై 20 : తెలంగాణలో పాడి పరిశ్రమ అభివృద్ధి, పాల ఉత్పత్తి చేసే రైతుల ఆర్థిక సాధికారత, సహకార డెయిరీ రంగంలో విశిష్ట సేవలకు గుర్తింపుగా కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ (కరీంనగర్ డెయిరీ) చైర్మన్ సి.హెచ్.…

రేపటి సవాళ్లను తట్టుకునే నగరాలే నిజమైన అభివృద్ధి: ప్రతి వర్షం మన పట్టణ ప్రణాళికకు ఒక కొత్త పాఠం

- శరత్ నలమాతు (ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, ఫారెస్ట్ నోషన్) ప్రతి ఏడాది రుతుపవనాలు దేశంలో కొత్త ఆశలను తీసుకొస్తాయి. ఎండల తీవ్రత నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా, జలవనరులను నింపి వ్యవసాయానికి జీవం పోస్తాయి. అయితే, ఇదే వర్షాకాలం మన…

వెలిమెలలో లగ్జరీ విల్లా కమ్యూనిటీ ‘సువాస’ ప్రారంభం

ముద్ర, హైదరాబాద్ : హైదరాబాద్ నగర విస్తరణలో కీలకంగా ఎదుగుతున్న వెలిమెల ప్రాంతంలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ ‘సువాస’ను ఎలిగన్స్ గ్రూప్ అభివృద్ధి చేస్తోంది. ఆధునిక ఆర్కిటెక్చర్, ప్రకృతి సహజ వాతావరణం, ప్రశాంతమైన…

విద్యార్థుల ప్రతిభకు ప్రోత్సాహం.. 42 మందికి రూ.21 లక్షల నగదు బహుమతులు

ముద్ర, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో విద్యాపట్ల ఆసక్తి పెంపొందించి, ప్రతిభను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఒక చిన్న ప్రయత్నం విశేష ఫలితాలను అందించింది.  కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ప్రణీత్ గ్రూప్…

మాధాపూర్‌లో అత్యాధునిక 100 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం

ముద్ర, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని మాధాపూర్ ప్రాంతంలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 100 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించినట్లు SIMS Hospitals (సిమ్స్ హాస్పిటల్స్) ప్రకటించింది. సమాజానికి సమగ్ర, నాణ్యమైన మరియు అందుబాటు ధరలో వైద్య…

 పబ్లిక్ వర్క్స్ టు పబ్లిక్ వెల్ఫేర్ – ఎస్కీ ఐలో మధ్యప్రదేశ్ పీడబ్ల్యూడీ ఇంజనీర్లకు శిక్షణ ప్రారంభం

ముద్ర ప్రతినిధి: పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో జరిగే ప్రతి పని ప్రజల సంక్షేమానికే అన్న దృక్పథంతో పనిచేయాలని ఉద్దేశిస్తూ మధ్యప్రదేశ్ రాష్ట్ర పీడబ్ల్యూడీ ఇంజనీరింగ్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఇంజనీరింగ్ స్టాఫ్…

లులు మాల్‌లో చాక్లెట్‌ ఫెస్టివల్

• ప్రారంభించిన బాల నటుడు మాస్టర్‌ రేవంత్‌ • మే 4 వరకు కొనసాగనున్న చాక్లెట్‌ పండగ • 25 నుంచి 27 వరకు కోకోమిలన్ యాక్టివిటీస్ ముద్ర న్యూస్ బ్యూరో, హైదరాబాద్: హైదరాబాద్‌ లులు మాల్‌లో చాక్లెట్‌ ఫెస్టివల్ ప్రారంభమైంది. వచ్చే నెల 4వ తేదీ వరకు…

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

రూ. 600 పెరిగిన 99.9 శాతం స్వచ్ఛత గల పసిడి ధర ఇరవై రోజుల తర్వాత మళ్లీ రూ. 89,450కి చేరిన బంగారం ధర వెండి కిలో ధర రూ.1,000 పెరుగుదల బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల 99.9 శాతం స్వచ్ఛమైన పసిడి ధర రూ.600…

Reliance Jio: ఇండియాకు స్టార్‌లింక్.. మస్క్ స్పేస్ఎక్స్‌తో జియో ఒప్పందం

ఎయిర్‌‌టెల్ ప్రకటించిన ఒక్క రోజు తర్వాత జియో ప్రకటన అంతరాయాల్లేని నెట్‌వర్క్ కోసం స్టార్‌లింక్‌తో జియో ఒప్పందం ఉపగ్రహ బ్రాడ్‌బ్యాండ్‌లో పెరుగుతున్న పోటీ ఎలాన్ మస్క్ స్టార్‌లింక్‌ శాటిలైట్ ఇంటర్నెట్‌ను ఇండియాకు తీసుకొచ్చేందుకు…