Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

ముఖ్యమంత్రిపై వ్యక్తిగతంగా మాట్లాడితే ఊరుకోం.. : మంత్రి అడ్లూరి

మహిళా బిల్లు పార్లమెంటులో పెడితే కాంగ్రెస్ పార్టీ మద్దతు.. మేడిగడ్డ సభకు పెద్ద సంఖ్యలో తరలిరావాలి.. మీడియా సమావేశంలో మంత్రి అడ్లూరి.. ధర్మారం: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి కేటీఆర్ వ్యక్తిగత ఆరోపణలు చేస్తే…

మహిళా బిల్లు వెనుక బీజేపీ కుటిల రాజకీయం

డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యతను తగ్గించేందుకు కుట్ర కరీంనగర్ అభివృద్ధిని విస్మరించి రాజకీయ పబ్బం గడుపుకుంటున్న భాజపా నేతలపై ఆగ్రహం కుట్రలు ఆపకపోతే కాంగ్రెస్ కార్యకర్తల సెగ తప్పదని హెచ్చరిక రేవంత్ రెడ్డి…

అభినవ గోబెల్స్ రేవంత్ రెడ్డి

అబద్దాల పునాదులపైనే సీఎం అయ్యారు అబద్దాలతోనే మహిళలను వంచించారు మహిళలందరికీ ప్రతినెలా రూ.2500లు ఇస్తానని మోసం చేశారు తులం బంగారం, స్కూటీ పేరుతో నిలువునా ముంచారు మహిళా బిల్లును అడ్డుకుని దక్షిణాదికి తీరని ద్రోహం చేస్తున్నారు…

ఆర్థిక ఇబ్బందులు ఉన్న రైతు భరోసా విడుదల.. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి.…

పెగడపల్లి: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అడ్డగోలుగా చేసిన అప్పులతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికరంగా ఉన్న రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈనెల 20వ తేదీన రైతు భరోసా నిధులు విడుదల…

ఆర్థిక ఇబ్బందులు ఉన్న రైతు భరోసా విడుదల..

రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.. ముద్ర న్యూస్, పెగడపల్లి: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అడ్డగోలుగా చేసిన అప్పులతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికరంగా ఉన్న…

నాగేశ్వరరావు మార్గదర్శకాలు యువ న్యాయమూర్తులకు దిక్సూచిగా నిలుస్తాయి – హైకోర్టు న్యాయమూర్తి రేణుక…

నాగేశ్వర్రావు అందించిన మార్గదర్శకాలు యువ న్యాయమూర్తులకు దిక్సూచిగా నిలుస్తాయి సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్రావుకు అభినందనలు.... సత్కరించిన హైకోర్టు న్యాయమూర్తి.... కోరుట్ల, ముద్ర; భారత న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థాయి పరిశోధన,…

ఇండియా కూటమి దిష్టిబొమ్మ దగ్ధం

కోరుట్ల, ముద్ర; భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ పిలుపు మేరకు కథలాపూర్ మండల కేంద్రంలో మండల అధ్యక్షులు మల్యాల మారుతి ఆధ్వర్యంలో మహిళా బిల్లును వ్యతిరేకించిన ఇండియా కూటమి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…

కాశమేని చంద్రయ్య మృతి ముదిరాజ్ లోకానికి తీరని లోటు

ముద్ర, మోత్కూర్: ఇటీవల అకాల మృతి చెందిన కాశమేని చంద్రయ్య ముదిరాజ్ మృతి ముదిరాజు లోకానికి తీరని లోటని ముదిరాజ్ హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షులు కోమటి మత్స్యగిరి అన్నారు. శనివారం సుమంగళి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన చంద్రయ్య దశ దినకర్మలో…

ఇంటర్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు

తుర్కపల్లి ,ముద్ర: ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అయిన, ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ప్రత్యేకంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు మోడల్ స్కూల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అంబటి శోభారాణి శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె…

జనన గణన ను పారదర్శకంగా నిర్వహించాలి

తుర్కపల్లి,ముద్ర: జనన గణనను పారదర్శకంగా నిర్వహించాలని తహసిల్దార్ రవికుమార్ అన్నారు. శనివారం తుర్కపల్లి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జననగణన కు సంబంధించి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ…