Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

తాళం వేసిన ఇంట్లో చోరీ

48 గంటల్లో నిందితున్ని పట్టుకున్న పోలీసులు.... బైక్, నగదు, సెల్ ఫోన్ స్వాధీనం.... ముద్ర, కోరుట్ల; కోరుట్ల మండలంలోని మాదాపూర్ గ్రామంలో తమ్మిశెట్టి శ్రీను అనే వ్యక్తి ఇంట్లో ఆదివారం రోజు దొంగలు పడి బీరువాలోనీ నగదు దొంగిలించారు. 48…

ధాన్యం సేకరణలో అక్రమాలు అరికట్టాలి-బి ఆర్ ఎస్ పార్టీ మండలమాజీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య

మిల్లర్ల వద్ద ధాన్యం కోతలు లేకుండా డబ్బులు చెల్లించాలి ముద్ర, తుంగతుర్తి.... ధాన్యం కొనుగోలు సెంటర్లలో అక్రమాలను అరికట్టాలని ధాన్యం దిగుమతి చేసుకుంటున్నా రైస్ మిల్లుల వద్ద వరి ధాన్యంలో కోదలను లేకుండా చేయాలని డిమాండ్ చేస్తూ…

నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల రాకెట్ గుట్టురట్టు 600 కిలోల విత్తనాలు స్వాధీనం.నలుగురు అరెస్ట్

ముద్ర మల్కాజిగిరి ఎల్‌బీనగర్ ఎస్‌వోటీ పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు, హయత్‌నగర్ పోలీసులతో కలిసి నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో అంతర్రాష్ట్ర నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల రాకెట్‌ను బట్టబయలు చేశారు. ఈ కేసులో నలుగురిని అరెస్ట్…

కొండారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల…

 ముద్ర, వనపర్తి: పెద్దమందడి మండలం బలిజ పల్లె గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు కొండారెడ్డి భార్య శకుంతల మరణించిన విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ఆయన ఇంటికి వెళ్లి కొండారెడ్డి…

పోక్సో బాధితులకు ఒకేచోట అన్ని సేవలు అందించడమే భరోసా కేంద్రం ఉద్దేశం రాష్ట్ర ప్రణాళికా సంఘం…

ముద్ర , వనపర్తి: పోక్సో (POCSO) కేసుల బాధితులకు తదుపరి మానసిక క్షోభ కలగకుండా, వారి గోప్యతను కాపాడుతూ తగిన భద్రతను కల్పిస్తూ భరోసా కేంద్రాలు అండగా నిలుస్తున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి…

*ట్రాఫిక్ రహిత సమాజం కోసం రాజీ లేని కృషి చేస్తాం

ముద్ర ప్రతినిధి,తెలంగాణ: ఉషముళ్ళపూడి కమాన్ నుండి గాజులరామరం వరకు వయా ఎల్లమ్మబండ ప్రధాన రహదారి 100 ఫీట్ రోడ్డు విస్తరణ పనులలో వేగం పెంచాలి గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఉషముళ్ళపూడి కమాన్…

కంచి పీఠాధిపతికి స్వాగతం పలికిన మంత్రి శ్రీధర్ బాబు

మహదేవపూర్, ముద్ర: కాళేశ్వరం సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభానికి కంచి రామకోటి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి బుధవారం రాత్రి కాళేశ్వరం చేరుకున్నారు. స్వామి వారిని రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ మరియు…

వైభవంగా సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభం 

- పుష్కర స్నానమాచరించిన కంచి పీఠాధిపతి  మహదేవపూర్, ముద్ర: సరస్వతి అంత్య పుష్కరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పుష్కరాల తొలి రోజు ఉదయం 5.43 గంటలకు పవిత్ర సంగంలో  తొలి పుణ్యస్నానాన్ని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి…

జనాభా లెక్కలు ప్రక్రియపై కలెక్టర్‌తో బీజేపీ నాయకుల భేటీ

ముద్ర కాప్రా మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాలో కొనసాగుతున్న జనాభా లెక్కల సేకరణ ప్రక్రియతో పాటు త్వరలో ప్రారంభం కానున్న ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన పలు అంశాలపై బీజేపీ నాయకులు జిల్లా కలెక్టర్ మను చౌదరిని ఆయన కార్యాలయంలో కలిసి చర్చించారు.…

ఉప్పల్‌లో రూ.8.36 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

ముద్ర కాప్రా రామంతాపూర్, వెంకట్‌రెడ్డి నగర్ డివిజన్లలో రూ.8.36 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. బాక్స్ డ్రైన్లు, బాక్స్ కల్వర్ట్లు, సీసీ రోడ్లు,…