Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

రైతులకు సకాలంలో చెల్లింపులు జరగాలి : జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్

ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత ఉండాలి ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్ : కోడేరు మండల పరిధిలోని పసుపుల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ మంగళవారం…

కనీస వేతనాల సవరణపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి: బండారు దత్తాత్రేయ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కనీస వేతనాల పెంపు కోసం నిర్వహించిన ఆల్ ట్రేడ్ యూనియన్ రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ గవర్నర్, మాజీ కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. ఈ సమావేశం బండారు వైష్ణవ్ మెమోరియల్…

ఉప్పల్‌లో త్రాగునీరు, డ్రైనేజీ సమస్యలపై వాటర్ వర్క్స్ ఈడీకి వినతి

ముద్ర కాప్రా ఉప్పల్ నియోజకవర్గంలో నెలకొన్న త్రాగునీరు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పంకజను కలిసి…

అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యంకావాలి .

మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సహకారంతో ప్రగతి పనులు... కౌన్సిలర్ కోలా ఉదయభాను ఆధ్వర్యంలో పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు గారికి ఆత్మీయ సన్మానం... ముద్ర,హుజుర్ నగర్ : అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పెరిక…

ధాన్యం కొనుగోలులో బాధ్యత మరిచిన కేంద్ర ప్రభుత్వం..రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్…

మిల్లర్ల వద్ద నుండి మూడు పంటల బియ్యం ఎఫ్ సీఐ ఎందుకు తీసుకోలేదో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి.. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఆందోళన చెందవద్దు.. ధర్మారం: ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం బాధ్యత…

గ్రామీణ ప్రాంత రోడ్ల అభివృద్ధికి కృషి..రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..

పెగడపల్లి మండల రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు.. ముద్ర న్యూస్, పెగడపల్లి: గ్రామీణ ప్రాంత రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు సాధించి ధర్మపురి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రవాణా సౌకర్యాలు మెరుగు పరుస్తామని రాష్ట్ర సాంఘీక…

మున్నూరు కాపు అభివృద్ధికి కృషి చేస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్‌లోని ఇందిరా గార్డెన్స్‌లో రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన బొమ్మ శ్రీరామ్ చక్రవర్తికి ఘన అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది…

నేరాలపై అవగాహన కార్యక్రమం

ముద్ర, కోరుట్ల; కోరుట్ల సర్కిల్ ఆఫీసర్ గా నూతనంగా వచ్చిన సిఐ కె లక్ష్మీనారాయణ గ్రామాల పర్యటనలో భాగంగా ఆదివారం రోజు ఐలాపూర్ గ్రామాన్ని సందర్శించి అక్కడ గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో…

పలు దేవాలయాల్లో చోరీ

ముద్ర, కోరుట్ల; జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి గ్రామంలోని పెద్దమ్మ దేవాలయం లో శనివారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. తలుపులకు వేసిన తాళం ను పగలగొట్టి మూడు మాసాల బంగారు పుస్తెలు, వెండి ముక్కు పుల్ల, అదే గ్రామంలోని…

ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి నవీన్…

ముద్ర, కోరుట్ల; తెలంగాణలో వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో…