Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

బాధ్యత మరువకుండా బతికపల్లి సమస్యలు తీరుస్తా..రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్…

ప్రత్యేక నిధుల ద్వారా రోడ్లు, డ్రైనేజీలు ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తా.. ముద్ర న్యూస్, పెగడపల్లి: ధర్మపురి నియోజకవర్గ ప్రజలు తనపై విశ్వాసం ఉంచి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు బాధ్యతగా పనిచేస్తూ ప్రజల సమస్యలను…

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి మండల న్యాయ సేవా సదస్సులో జడ్జి ఎండి గౌస్ పాషా

ముద్ర, తుంగతుర్తి.... ఏరియా ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల వైద్య సిబ్బంది మానవత్వంతో ఆదరిస్తూ మెరుగైన వైద్య సేవలు అందించడం వైద్య సిబ్బంది ప్రతి ఒక్కరి బాధ్యత అని తుంగతుర్తి జూనియర్ కోర్టు సివిల్ జడ్జి ఎండి గౌస్ పాషా అన్నారు.…

పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తక్షణమే తగ్గించాలి-మండల బి ఆర్ ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు తాటికొండ…

ఆటోను తాడుతో లాగి మెయిన్ రోడ్డుపై నిరసన తెలియ చేసిన బి ఆర్ ఎస్ శ్రేణులు ముద్ర ,తుంగతుర్తి... కేంద్ర ప్రభుత్వం డీజిల్ ,పెట్రోల్ పై లీటరుకు మూడు రూపాయలు పెంచి సామాన్యుల పై పెను భారం మోపిందని బి ఆర్ ఎస్ పార్టీ మాజీ మండలాధ్యక్షుడు…

కేంద్ర మంత్రి బండి సంజయ్ తల్లి శకుంతలకు గుండెపోటు

ముద్ర , కరీంనగర్ : కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తల్లి శంతల గుండెపోటుకు సిద్ధమయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన హైదరాబాద్‌కు వచ్చారు. ప్రస్తుతం గచ్చిబౌలిలోని మెడికోవర్ హాస్పిటల్స్‌లో ఆమెకు చికిత్స కొనసాగుతోంది.వైద్యులు…

ఈసీఐఎల్ పిఎఫ్ నిధుల చోరీ నిందితుడు అరెస్ట్

ముద్ర కాప్రా ఈసీఐఎల్ పీఎఫ్ ట్రస్ట్ ఖాతాల్లో భారీ మోసం వెలుగుచూసింది. కుషాయిగూడకు చెందిన ఈసీఐఎల్ ఉద్యోగి ఏ. సంతోష్ కుమార్ ఫిర్యాదు మేరకు… పీఎఫ్ ట్రస్ట్ ఖాతాల నుంచి ఫోర్జరీ సంతకాలతో రూ.41 లక్షల మేర అక్రమంగా నగదు బదిలీ అయినట్లు…

లారీ ఢీకొని వృద్ధుని మృతి

ముద్ర, కోరుట్ల; ఇబ్రహీంపట్నం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన కోట రాజన్న 78 అనే వృద్ధుడు లారీ ఢీకొని మృతి చెందాడు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన కోట రాజన్న 78…

బి ఆర్ ఎస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని

ముద్ర కాప్రా ఉప్పల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త పనిచేయాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కోరారు. పాత హబ్సిగూడ డివిజన్‌ ఆధ్వర్యంలో ఇందిరా ఎంపిరియల్ లో నిర్వహించిన బీఆర్‌ఎస్ పార్టీ మెంబర్‌షిప్…

మాధాపూర్‌లో అత్యాధునిక 100 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం

ముద్ర, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని మాధాపూర్ ప్రాంతంలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 100 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించినట్లు SIMS Hospitals (సిమ్స్ హాస్పిటల్స్) ప్రకటించింది. సమాజానికి సమగ్ర, నాణ్యమైన మరియు అందుబాటు ధరలో వైద్య…

జనగణన కార్యకలాపాలపై సమీక్షించిన శేరిలింగంపల్లి జోనల్ కార్యదర్శి

ముద్ర, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయన్ అమిత్ ఐఏఎస్ ఈరోజు జోనల్ కాన్ఫరెన్స్ హాల్‌లో జనగణన కార్యకలాపాలపై వార్డుల నోడల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వార్డుల వారీగా జనగణన ఎన్యుమరేషన్…

ప్రధాని పిలుపు మేరకు మెట్రోలో ప్రయాణించిన ఎంపీ

ముద్ర, శేరిలింగంపల్లి : పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ద వాతావరణం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలని ప్రతి ఒక్కరికి అవగాహన రావాలని వీలైనప్పుడల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలని పిలుపునిస్తూ ఈరోజు…