Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

జనగణన కార్యకలాపాలపై సమీక్షించిన శేరిలింగంపల్లి జోనల్ కార్యదర్శి

ముద్ర, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయన్ అమిత్ ఐఏఎస్ ఈరోజు జోనల్ కాన్ఫరెన్స్ హాల్‌లో జనగణన కార్యకలాపాలపై వార్డుల నోడల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వార్డుల వారీగా జనగణన ఎన్యుమరేషన్…

తుంగతుర్తి మండలం లో ఇద్దరు వ్యక్తుల మృతి

ముద్ర, తుంగతుర్తి ... తుంగతుర్తి మండల పరిధిలో గురువారం ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు స్థానిక ఎస్సై క్రాంతి కుమార్ తెలిపారు, సూర్య తండా ఆవాస గ్రామం గుట్ట కింది తండా కు చెందిన గుగులోతు బిక్షం(57) ఎస్సారెస్పీ పిల్ల కాలువలో చనిపోయి…

పని మనుషులపై అప్రమత్తంగా ఉండాలి

ముద్ర కాప్రా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులతో ఏసీపి వెంకట్ రెడ్డి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం కమ్యూనిటీ సమావేశం నిర్వహించారు.గత కొద్ది రోజులుగా జరుగుతున్న…

వన్ డే వన్ వార్డు‘ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన పీయేసీ ఛైర్మన్

ముద్ర, శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని పీజేఆర్ స్టేడియంలో జరిగిన వన్ డే వన్ వార్డ్ కార్యక్రమంలో భాగంగా కాలనీలలో నెలకొన్న పలు సమస్యలు మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ ఐఏఎస్ అధికారి…

వరి ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం.. తాటికొండ సీతయ్య బిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు

ముద్ర, తుంగతుర్తి... వరి ధాన్యం కొనుగోలు కల్లాల్లో ధాన్యం పోసి నెల రోజులుదాటినా ఇప్పటివరకు పావు వంతు ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించలేదని ధాన్యం సేకరణలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని బిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు తాటికొండ…

వరికి మద్దతు ధర పెంచిన ప్రధాని నరేంద్ర మోడి

రైతు పక్షపాతి ప్రధాని నరేంద్ర మోడి- తుంగతుర్తి సర్పంచ్  మల్లెపాక సాయిబాబు ముద్ర, తుంగతుర్తి..... దేశంలో దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ రాక ముందు 1400 రూపాయలుగా ఉన్న వరి ధాన్యం ధర, నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత నాటి నుండి నేటి…

ఘనంగా ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం ముఖ్యఅతిథిగా హాజరైన జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ బి. రాజా…

ముద్ర, కోరుట్ల; జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం జోగన్ పల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం లో భాగంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఇంద్రాల నితీష అశోక్ ల నూతన గృహప్రవేశం…

విద్యార్థులు వేసవి శిబిరంను సద్వినియోగ పరుచుకోవాలి జిల్లా విద్యాధికారి కె. రాము….

ముద్ర, కోరుట్ల; కోరుట్ల పట్టణంలోని పీఎంశ్రీ జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో 6వ తరగతి నుండి 9 వ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న వేసవి శిబిరం (సమ్మర్ క్యాంపు)ను గురువారం రోజు జగిత్యాల జిల్లా విద్యాధికారి కె.రాము పర్యవేక్షించారు. ఈ…

మనస్థాపం చెంది వృద్ధురాలు ఆత్మహత్య

ముద్ర, కోరుట్ల; మనస్థాపం చెంది వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని మేడిపల్లి గ్రామానికి చెందిన గుండెల లక్ష్మి 59 అనే వృద్ధురాలు బుధవారం రోజు మధ్యాహ్నం…

రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలి

ముద్ర, కోరుట్ల; తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని గురువారం రోజు కోరుట్ల మండలం మోహనరావుపేట గ్రామం రైతువేదికలో నిర్వహించడం…