రైతు కుటుంబానికి మంత్రి అడ్లూరి భరోసా
-రూ. 50 వేల ఆర్థిక సాయం అందజేత
ముద్ర న్యూస్, గొల్లపల్లి:
ప్రమాదవశాత్తు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక సామాన్య రైతు కుటుంబానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తన ఉదారతను చాటుకున్నారు. ఆపదలో ఉన్న వారికి…