Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

మహిళా సమైఖ్య సంఘ భవనం ప్రారంభించిన సుడా చైర్మన్

మహిళా సాధికారత కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న ప్రభుత్వం ఎక్కువ పథకాలు మహిళలను దృష్టిలో పెట్టుకొని ప్రవేశ పెట్టినవే సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ముద్ర, కరీంనగర్ : కరీంనగర్ రూరల్ మండలం బహదూర్ఖాన్ పేట లో రూపాయలు పది…

బాలికకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది-కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్….

బండి సంజయ్ కుమారుడిని వెంటనే అరెస్ట్ చేసి పోక్సో చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి.... ముద్ర, కోరుట్ల; మైనర్ బాలికకు న్యాయం చేయాలని, బండి సంజయ్ కుమారుడిని వెంటనే అరెస్ట్ చేసి పోక్సో చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని…

మోడీ సభతో తెలంగాణలో బీజేపీకి కొత్త ఊపు: ఈటల రాజేందర్

ముద్ర, హైదరాబాద్ :  ప్రధాని నరేంద్ర మోడీ సభ విజయవంతమైన సందర్భంగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కంటోన్మెంట్‌లోని గాయత్రి గార్డెన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 10 రోజులుగా సహకరించిన మీడియా ప్రతినిధులకు…

అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల దోపిడీ ఆపాలి : ఈటల

- మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ముద్ర, హైదరాబాద్ : మల్గాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలంగాణ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ఉద్యోగుల సమస్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.…

మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట : మంత్రి అడ్లూరి

సమ్మర్ క్యాంపులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.. మోడల్ స్కూల్లో సమ్మర్ క్యాంప్ ప్రారంభించిన మంత్రి అడ్లూరి.. ముద్ర న్యూస్, వెల్గటూర్: ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్…

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి : మంత్రి అడ్లూరి

హమాలీల కోరత లేకుండా చర్యలు తీసుకోవాలి.. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన మంత్రి అడ్లూరి.. ముద్ర న్యూస్ ,  బుగ్గారం: ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అల్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను…

పొరపాట్లను సరిదిద్దుకొని పార్టీని బలోపేతం చేయాలి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.జగదీశ్వర్…

ముద్ర, శేరిలింగంపల్లి : రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహ రెడ్డి మరియు ఇంచార్జ్ ఎంపి మల్లు రవి ఆదేశాల మేరకు పీసీసీ ప్రధాన కార్యదర్శి వి. జగదీశ్వర్ గౌడ్ నియోజకవర్గ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్ని నాయకులకు…

అభివృద్ధి ప్రధాత స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు 6వ వర్ధంతి వేడుకలు

రత్నాకర్ రావు విగ్రహానికి పూలమాలలు చేసి నివాళులర్పించిన జువ్వాడి బ్రదర్స్.... వర్ధంతి సందర్భంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు అన్నదాన కార్యక్రమం.... ముద్ర, కోరుట్ల; స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు 6వ వర్ధంతి సందర్భంగా…

ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి సామూహిక వ్రతం

ముద్ర, కోరుట్ల; కోరుట్ల పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రవణా నక్షత్రం సందర్భంగా శనివారం రోజు సాయంత్రం సామూహిక "శ్రీ వెంకటేశ్వర స్వామి సామూహిక వ్రతం" ను ఆలయ ప్రధాన అర్చకులు బీర్నంది నరసింహచారి వైదిక…

హైదరాబాద్‌లో సింధు ఆసుపత్రిని ప్రారంభించిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం హైదరాబాద్‌లో అత్యాధునిక వైద్య సదుపాయాలతో నిర్మితమైన సింధు ఆసుపత్రిని ప్రారంభించారు. నగరం , పరిసర ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడంలో ఈ ఆసుపత్రి కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని…