Take a fresh look at your lifestyle.

కేంద్ర మంత్రి బండి సంజయ్ తల్లి శకుంతలకు గుండెపోటు

ముద్ర , కరీంనగర్ :

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తల్లి శంతల గుండెపోటుకు సిద్ధమయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన హైదరాబాద్‌కు వచ్చారు. ప్రస్తుతం గచ్చిబౌలిలోని మెడికోవర్ హాస్పిటల్స్‌లో ఆమెకు చికిత్స కొనసాగుతోంది.వైద్యులు శకుంతలకు గుండెకు స్టంట్ వేసి అత్యవసర చికిత్స అందించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న బండి సంజయ్ ఆసుపత్రికి చేరుకుని తల్లి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులు, బీజేపీ ఆసుపత్రి నాయకులు చేరుకుని పరామర్శిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.