Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

రాష్ట్రంలో మరో ఘోరం

విద్యార్థినిల టాయిలెట్లలో మొబైల్​ తో వీడియోలు మహబూబ్ ​నగర్​ ప్రభుత్వ పాలిటెక్నిక్​ కాలేజీలో ఘటన ఆందోళనకు దిగిన విద్యార్థినిలు మల్లారెడ్డి కాలేజీ ఘటనపై ప్రభుత్వం సీరియస్ కాలేజీకి నోటీసు ఇచ్చేందుకు రెడీ ముద్ర, తెలంగాణ…

చైనాలో విస్తరిస్తోన్న హెచ్ఎంపీవీ వైరస్

అప్రమత్తమైన రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఇప్పటి వరకు రాష్ట్రంలో హెచ్ఎంపీవీ కేసులు నమోదు కాలేదని వెల్లడి ఎవరూ ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి ఫ్లూ లక్షణాలు ఉన్నవారు మాస్క్ ధరించాలని సూచన జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నవారంతా సమూహాలకు దూరంగా…

కేటీఆర్ పై కేసు ఓ కుట్ర

దేశంలోనే అదో చెత్త కేసు ఏసీబీ కేసు నమోదు చేయగానే ఈడీ నోటీసు ఇవ్వడమేంటీ.? కాంగ్రెస్ మంత్రులు ఢిల్లీకి కప్పం కడుతున్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ముద్ర, తెలంగాణ బ్యూరో : ఈ ఫార్ములా కార్ రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్…

ఆ ముగ్గురు జైలుకెళ్లడం ఖాయం

కేసీఆర్, కేటీఆర్,జగదీశ్వర్ రెడ్డి త్వరలోనే జైలుకు వారి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఉదారంగా వ్యవహరిస్తున్నారు ఆయన స్ధానంలో నేనుంటే వారిని ఎప్పుడో జైలుకు పంపేవాడిని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముద్ర, తెలంగాణ…

ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ లో బాంబ్ బ్లాస్ట్ … ఒకరి మృతి

యాదాద్రి భువనగిరిలో విషాదం చోటు చేసుకుంది. పెద్దకందుకూరులో ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరి మృతి చెందగా.. ఇద్దరు కార్మికుల పరిస్థితి విషమంగా ఉంది. మరో 8 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి.…

క్రికెట్​జట్టుకు హైదరాబాద్​ కుర్రాడు సాయి సంతోష్

ముద్ర, హైదరాబాద్​: హైదరాబాద్​కు చెందిన మరో క్రికెటర్​ సత్తా చాటుతున్నాడు. ఎల్బీనగర్​ వాసి రాపోల్​ సాయి సంతోష్​ దేశవాళీ 2024‌‌ .. 25 సీజన్​లో అరుణాచల్​ ప్రదేశ్​ అండర్​‌‌–‌23 క్రికెట్​ టీమ్​కు ఎంపికయ్యాడు. బీసీసీఐ మెన్స్​ అండర్​–23…

భక్తి పారవశ్యంతో శ్రీరంగనాథ పంచకం ఆలాపన … శ్రీరంగ గిరిలో అద్భుత ఘట్టం

ముద్ర, న్యూస్ బ్యూరో ,హైదరాబాద్: మౌలాలిలోని శ్రీరంగగిరి సన్నిధిలో శుక్రవారం నాడు అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది.ప్రఖ్యాత సంగీత విదుషీమణి శ్రీమతి డా. వై. రమాప్రభగారి ఆధ్వర్యంలో వారి 'సమ్మోహన స్కూల్ ఫర్ ఓకల్ మ్యూజిక్' విద్యార్థులు, మరెందరో…

రోడ్ల విస్తరణ పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

ముద్ర ప్రతినిధి, వనపర్తి: వనపర్తి జిల్లా కేంద్రంలో రహదారుల విస్తరణకు సంబంధించి పెండింగ్ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ లో రహదారుల విస్తరణ పెండింగ్ పనులపై అదనపు కలెక్టర్ స్థానిక…

వేం నరేందర్ రెడ్డికి బిల్డర్స్ అసోసియేషన్ శుభాకాంక్షలు

ముద్ర, న్యూస్ బ్యూరో హైదరాబాద్: సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం నాడు అసోసియేషన్ నాయకులు ముఖ్యమంత్రి సలహాదారు శ్రీ వేం నరేందర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సైబరాబాద్…

టీయూడబ్ల్యూజే డైరీని ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి

ముద్ర, న్యూస్ బ్యూరో హైదరాబాద్: సమగ్ర మీడియా సమాచారంతో, దాదాపు నలభై యేండ్లుగా ప్రతి ఏటా జనవరి మొదటి వారంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) సంఘ ఆనవాయితీగా డైరీని ఆవిష్కరిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 2025…