- కాళేశ్వరం ప్రాజెక్టు వేరే దేశంలో కట్టి ఉంటే కీర్తించేవారు.
- సత్కారాలు చేసేవారు.
- కుళ్లు రాజకీయాలు ఉన్న దేశంలో అవి సాధ్యం కావు.
- ఇదంతా కాంగ్రెస్, బీజేపీ కుట్ర.
- కాళేశ్వరంపై హరీశ్ రావు ప్రజంటేషన్ లోనే అంతా ఉంది.
- రాష్ట్ర ప్రజల కోసమే విధానపరమైన నిర్ణయాలు.
- కేసీఆర్ కు నోటీసులు, విచారణ పేరుతో తాత్కాలికంగా వేధింపులు.
- రూ. 94 వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎక్కడిది.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
- అంతా ప్రజలకు తెలుసు.
- మేం భయపడం.