- హిందీ నీ ప్రచారం చేయడం లో అత్యున్నత ప్రతిభ కనబరిచిన ఎన్టిపిసి.
ముద్ర ప్రతినిధి,గోదావరిఖని: ఎన్ టి పి సి రామగుండం హిందీ ని ప్రచారం చేయడంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి నందుకు స్వర్ణ్ శక్తి-2023-24 రాజభాష అవార్డుతో సత్కరించింది.ఈ ఘనత సి.కె. సమంత,ప్రాజెక్ట్ హెడ్.ఈ అవార్డును బి ఓ డి లతో పాటు ఎన్టిపిసి లిమిటెడ్ సిఎండి గురుదీప్ సింగ్ అందించారు. ఐపీఎస్ సమ్మిట్ -2025 సందర్భం గా రాయ్పూర్లో సి కె సమంత,హెచ్ ఓ పి (ఆర్ అండ్ టి) అందుకున్నారు.టీమ్ను అభినందిస్తూ,సమంత మొత్తం రామగుండం,తెలంగాణ (ఆర్ అండ్ టి) కుటుంబ సభ్యుల కృషిని ప్రశంసించారు.బాబర్ సలీం పాషా,సెంట్రల్ ఎన్బిసి సభ్యుడు కూడా తన అభినందనలు తెలియజేశారు. ముఖ్యంగా బి.కె.సిక్దర్,హెచ్ఆర్ హెడ్ ఆదేశ్ కుమార్ పాండే,రాజభాష అధికారి,వారి సహకారానికి.రామగుండం హిందీ మాట్లాడని ప్రాంతం అయినప్పటికీ,అధికారిక పనిలో హిందీని అమలు చేయడంలో బృందం అద్భుతంగా ఉంది కాబట్టి ఈ అవార్డును గెలుచుకోవడం ఒక గొప్ప విజయం.