రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : స్థానిక ఆర్కెవన్ సుభాష్ నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఐడి కార్డులతో భద్రత లభిస్తుందని ప్రధానోపాధ్యాయుడు కురుసెంగ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం పాఠశాలలోని విద్యార్థులకు టై,బెల్ట్,ఐడి కార్డులను ఉచితంగా పంపిణీ చేశారు. ప్రధానోపాధ్యాయురాలు పద్మజ తదితరులు పాల్గొన్నారు.