Take a fresh look at your lifestyle.
Browsing Tag

99 Days Action Plan

విద్యా వారోత్సవాలు విజయవంతం చేయాలి – రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఈ నెల 11 వ తేదీ నుంచి 17 వ తేదీ వరకు విద్యాశాఖ వారోత్సవాలు విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. 99 రోజుల ప్రత్యేక ప్రణాళిక విద్యా…

కల్వకుర్తి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం – ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

నాగర్‌కర్నూల్, ముద్ర ప్రతినిధి: కల్వకుర్తి నియోజకవర్గంలో రైతులకు ఊతమిచ్చే కార్యక్రమాల్లో భాగంగా గౌరవ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పలు కార్యక్రమాలను ప్రారంభించారు. చారకొండ మండలం జూపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రైతు వేదిక వద్ద…

నేడు అల్మాయిపేట గ్రామసభలో పాల్గొననున్న మంత్రి దామోదర్ రాజనర్సింహ

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: నేడు సంగారెడ్డి జిల్లా,అందొల్ నియోజకవర్గ పరిధిలో అల్మాయిపేట గ్రామంలో నిర్వహించనున్న “ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమంలో భాగంగా,నిర్వహిస్తున్న గ్రామ సభలో మంత్రి దామోదర్ రాజ నర్సింహ…

ఏప్రిల్ 2న అన్ని గ్రామాల్లో గ్రామసభలు ఎంపీడీవో రామకృష్ణ….

కోరుట్ల, ముద్ర; ఏప్రిల్ 2వ తేదీన మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామసభలను నిర్వహించాలని ఎంపీడీవో వోదెల రామకృష్ణ పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక…

ఏప్రిల్ 2 నుండి గ్రామ సభలను విజయవంతం చేయాలి-అధికార యంత్రంగానికీ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి…

షెడ్యూల్ ప్రకారం ప్రణాళికాయుతంగా ఏర్పాట్లు చేసుకోవాలి (ముద్ర, ఉమ్మడిరంగారెడ్డి జిల్లా ప్రతినిధి): ఏప్రిల్, 2 నుండి  నిర్వహించే గ్రామ, వార్డు సభలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.…

గ్రామసభలు సమర్థవంతంగా నిర్వహించాలి. ప్రభుత్వ పథకాలను ప్రజలలోకి తీసుకువెళ్లాలి. కలెక్టర్ ప్రతిమా…

ముద్ర ప్రతినిధి, మెదక్: 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2వ తేదీన అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామసభలు నిర్వహించేందుకు సమగ్ర ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు.గ్రామ సభలను సమర్థవంతంగా…

గ్రామ సభలను పకడ్బందీగా పెద్ద ఎత్తున నిర్వహించాలి — రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ 2 నుండి రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు, మరియు వార్డు సభలను పకడ్బందీగా,పెద్ద ఎత్తున నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి…

ఏప్రిల్ 2న అన్ని గ్రామాల్లో గ్రామసభలు ఎంపీడీవో రామకృష్ణ….

కోరుట్ల, ముద్ర; ఏప్రిల్ 2వ తేదీన మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామసభలను నిర్వహించాలని ఎంపీడీవో వోదెల రామకృష్ణ పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ప్రజా పాలన…

అధికారులు,ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి- మేడ్చల్ జిల్లా కలెక్టర్ మనుచౌదరి

ముద్ర, మేడ్చల్ జిల్లా ప్రతినిధి : ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందించేలా అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి సూచించారు. గురువారం మేడ్చల్ మల్కాజిగిరి…

ప్రజా ప్రతినిధులు ప్రజల్లో మమేకం కావాలి పార్టీ పటిష్టతకు ప్రతి కార్యకర్త కృషి చేయాలి రాష్ట్ర…

ముద్ర, వనపర్తి : జిల్లాలో ప్రజల చేత నూతనంగా ఎన్నుకోబడిన గ్రామ సర్పంచులు, పట్టణాల్లో కౌన్సిలర్లు ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేసి, వారి మెప్పు పొందాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు…