Take a fresh look at your lifestyle.

నేడు అల్మాయిపేట గ్రామసభలో పాల్గొననున్న మంత్రి దామోదర్ రాజనర్సింహ

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:

నేడు సంగారెడ్డి జిల్లా,అందొల్ నియోజకవర్గ పరిధిలో అల్మాయిపేట గ్రామంలో నిర్వహించనున్న
“ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమంలో భాగంగా,నిర్వహిస్తున్న గ్రామ సభలో మంత్రి దామోదర్ రాజ నర్సింహ పాల్గొంటున్నట్లు క్యాంపు కార్యాలయం ఇంచార్జీ హన్మండ్లు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యాహ్నం 12:00 గంటలకు నిర్వహించే కార్యక్రమంలో మంత్రి పాల్గొంటున్నట్లు వెల్లడించారు.
ప్రజలందరూ హాజరై,ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Leave A Reply

Your email address will not be published.