Take a fresh look at your lifestyle.
Browsing Tag

Praja Palana Program

ప్రజాపాలన కార్యక్రమానికి వెళ్తూ పంచాయతీ కార్యదర్శి దుర్మరణం

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రామాపురం పంచాయతీ కార్యదర్శి పవన్ కుమార్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్వగ్రామమైన యనమన్బెట్ల నుంచి నాగర్‌కర్నూలుకు ప్రజాపాలన…

రైతులకు అధిక ఆదాయం అందించే పంటలపై దృష్టి సారించాలి : భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : జిల్లాల్లో వ్యవసాయ, ఉద్యాన శాఖల సమన్వయంతో సాగు విధానాల్లో విప్లవాత్మక మార్పులు రావాలని, ముఖ్యంగా రైతులకు అధిక ఆదాయం అందించే పంటలపై దృష్టి సారించాలని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి…

ప్రత్యామ్నాయ పంటల పై దృష్టి సారించాలి – ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పెంచాలి. -కలెక్టర్…

ముద్ర, నారాయణ పేట : జిల్లాలోని రైతులు ప్రత్యామ్నాయ పంటల పై దృష్టి సారించేలా అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక సూచించారు. వ్యవసాయ, ఉద్యాన శాఖలు ఇస్తున్న సబ్సిడీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె…

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం – ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

 ముద్ర,ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ............................................ రైతు ప్రయోజనాలే కాంగ్రెస్ సర్కార్ ధ్యేయమని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి కొనుగోళ్లు జరగాలనే ఉద్దేశంతో అవసరమైన ప్రతి ప్రాంతంలో కొనుగోలు…

99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఉద్యాన పంటలు,…

నాగర్ కర్నూల్, ముద్ర ప్రతినిధి: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని వైభవ్ గార్డెన్స్‌లో నిర్వహించిన “ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా “ఉద్యాన పంటల సాగు – ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంపుదల – ప్రత్యామ్నాయ పంటల…

ప్రజా పాలన ప్రజా ప్రణాళిక కార్యక్రమాలు పటిష్టంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ హైమావతి

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్27వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు - బాలల భద్రత, రక్షణ, మాదకద్రవ్యాలకు వ్యతిరేక సంక్షేమ వారం పటిష్టంగా నిర్వహించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె.…

పథకాలను అర్హులకు చేరాలి- మండల సభలో కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి లబ్ధిదారుకు చేరవేయడం మండల సభల ప్రధాన లక్ష్యమని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. గ్రామ స్థాయిలో సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం అందించే దిశగా…

నాణ్యమైన ఆహరంతోనే మెరుగైన జీవనం -జిల్లా కలెక్టర్ దీపక్ తివారి.

 ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : నాణ్యమైన ఆహారం తీసుకోవడం ద్వారానే మెరుగైన జీవనం సాధ్యపడుతుందని, ప్రతి ఒక్కరూ ఆహారంపై శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ దిపక్ తివారి అన్నారు. సోమవారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ…

గ్రామాలకు వస్తా‌.. ప్రజా సమస్యలు పరిష్కరిస్తా.. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్…

వెల్గటూర్ లో కళ్యాణ లక్ష్మి, సీఎం ఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన మంత్రి అడ్లూరి.. ముద్ర కరీంనగర్ (వెల్గటూర్): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో…

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. -ఎమ్మెల్యే మందుల సామెల్ .

ముద్ర ,మోత్కూర్ : ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక" కార్యక్రమం (99 రోజుల కార్యాచరణ ప్రణాళిక) లో భాగంగా గురువారం మోత్కూరు పురపాలక సంఘ పరిధిలోని 12 వార్డులలో  వార్డు కౌన్సిలర్ల అధ్యక్షతన వార్డు సభలు నిర్వహించారు. 1, 2 వ వార్డుకి…