Take a fresh look at your lifestyle.
Browsing Tag

Praja Palana Program

అర్హులందరికీ అభివృద్ధి సంక్షేమ పథకాలు : భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, భువనగిరి : అర్హులందరికీ అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతున్నాయని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం ప్రజా పాలన-పట్టణ ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా స్థానిక 22వ వార్డు ఇందిరా నగర్ లో…

అల్మాయిపేట గ్రామసభలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పాల్గొననున్నరు – బాధితురాలికి సీఎంఆర్ఎఫ్ చెక్కు…

నేడు అల్మాయిపేట గ్రామసభలో పాల్గొననున్న మంత్రి దామోదర్ రాజనర్సింహ నేడు సంగారెడ్డి జిల్లా,అందొల్ నియోజకవర్గ పరిధిలో అల్మాయిపేట గ్రామంలో నిర్వహించనున్న “ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమంలో భాగంగా,నిర్వహిస్తున్న…

నేడు అల్మాయిపేట గ్రామసభలో పాల్గొననున్న మంత్రి దామోదర్ రాజనర్సింహ

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: నేడు సంగారెడ్డి జిల్లా,అందొల్ నియోజకవర్గ పరిధిలో అల్మాయిపేట గ్రామంలో నిర్వహించనున్న “ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమంలో భాగంగా,నిర్వహిస్తున్న గ్రామ సభలో మంత్రి దామోదర్ రాజ నర్సింహ…

రాంకీ సంస్థ సహకారంతో భవన నిర్మాణ వ్యర్థాల తరలింపు – బోడుప్పల్ డిప్యూటీ కమిషనర్ ఎ.శైలజ

ముద్ర, బోడుప్పల్: గృహ నిర్మాణం, తొలగింపు వంటి కార్యక్రమాల్లో వచ్చే వ్యర్థాలను రోడ్డు పక్కన పడవేయకుండా మున్సిపల్ అధికారులకు సమాచారం ఇవ్వాలని బోడుప్పల్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ ఎ.శైలజ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన…

ప్రజా పాలన ద్వారా ప్రగతి ద్వారా సమస్యల. పరిష్కారం -మంత్రి గడ్డం వివేక్

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి : ప్రజా పాలన ప్రగతి నివేదిక కార్యక్రమం ద్వారా ప్రజల ముందుకు వచ్చి ప్రజల సమస్యలను తెలుసుకొని సమస్యల పరిష్కారానికి రేవంత్ రెడ్డి ప్రభత్వం కృషి చేస్తుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి…

సోషల్ మీడియాకు దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టాలి: ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: విద్యార్థులు సోషల్ మీడియాకు ఎక్కువ సమయం కేటాయించకుండా చదువుపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి సూచించారు. మంచి ర్యాంకులు సాధించి తల్లిదండ్రులకు గౌరవం తీసుకురావాలని ఆయన తెలిపారు.…

ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలి- కలెక్టర్ ప్రతిమా సింగ్

సర్పంచ్, కౌన్సిలర్లకు అవగాహన ముద్ర ప్రతినిధి, మెదక్: ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజా పాలనా ప్రగతి…

ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రజాపాలన : ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

ముద్ర, భువనగిరి ప్రతినిధి : ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించిందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. శుక్రవారం యాదగిరిగుట్ట పట్టణంలోని యాదగిరిపల్లి 2వ…

ప్రజా ప్రగతి సాధించాలి – ఇంచార్జి మంత్రి దామోదర రాజనర్సింహ

.......................................... ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ........................................... కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన లో ప్రజలు అన్ని రంగాల్లో ప్రగతి సాధించాలని జిల్లా ఇంచార్జి మంత్రి దామోదర…

సర్కారు జనం బాట మూడోసారి జనంలోకి ప్రజా ప్రభుత్వం విడతలు వారీగా కార్యక్రమాలు

ముద్ర. తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం మూడోసారి ప్రజల్లోకి వెళుతోంది. ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 2023 డిసెంబర్లో 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజా పాలన గ్రామ, వార్డు సభలను నిర్వహించింది. 2025 జనవరి 26…