Take a fresh look at your lifestyle.
Browsing Tag

CITU Protest

బెదిరింపులు ఆపి కూలీ రేట్లు పెంచాలి : బిల్డింగ్ అండ్ అదర్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : పెరుగుతున్న ధరలకుఅనుకూలంగా కూలి రేట్లు పెంచాలని బిల్డింగ్ అండ్ అదర్ వర్కర్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు దాసరి పాండు అన్నారు. సోమవారం పట్టణంలోని సిఐటియు ఆధ్వర్యంలో భవనిర్మాణ కార్మికులకు కూలి రేట్లు…

ఈనెల 7న భువనగిరిలో జరుగు మేడే ముగింపు సభను జయప్రదం చేయండి : సిఐటియు జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ఈనెల 7న గురువారం భువనగిరి ప్రిన్స్ చౌరస్తా లో మే డే ముగింపు వారోత్సవాల సందర్భంగా జరిగే ముగింపు సభను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం…

ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులకు నిరసనగా రాస్తారోకో

ఆశ వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు ఇవ్వకపోతే ప్రభుత్వం మెడలు వంచుతాం సిఐటియు జిల్లా కార్యదర్శి కాముని గోపాల స్వామి ముద్ర ప్రతినిధి,సిద్దిపేట : ఆశ వర్కర్లకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తమ న్యాయమైన డిమాండ్…

కరోనాలో సమయంలో పనిచేసిన స్టాఫ్ నర్స్ లకి న్యాయం చేయండి-సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి…

తొలగించిన స్టాఫ్ నర్స్ లకి ఎన్ హెచ్ ఎం లో ఖాళీగా ఉన్న పోస్టులతో భర్తీ చేయండి ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : 2020 కరోనా సమయంలో సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్ లో పనిచేసే 2024 లో తొలగించిన స్టాఫ్ నర్స్ లను ఖాళీ ఉన్న…

విద్యుత్ ఆర్టీసీ బస్సులను ఆర్టీసీ సంస్థకే అప్పచెప్పాలి… విద్యుత్ ఆర్టీసీ బస్సులను ప్రైవేటు…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : కేంద్ర ప్రభుత్వం కాలుష్య నియంత్రణ పేరుతో ఆర్టీసీలో విద్యుత్తు బస్సులను ఏర్పాటు చేసి ఆర్టీసీని నిర్వీర్యం చేయాలనే కుట్రలను మానుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్…

ఇచ్చిన హమీ మేరకు పెన్షన్ ఇవ్వాలి- సి ఐ టి యు డిమాండ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: కాంగ్రెస్ ప్రభుత్వం ఆన్ లైన్ విధానాన్ని వెంటనే ప్రారంభించి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం నెలకు ₹.4016 పెన్షన్‌ను తక్షణం అమలు చేయాలని సి ఐ టి యు డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసి…

బీబీనగర్ లో ట్రంప్, మోడీ రెండు తలకాయల దిష్టిబొమ్మల దగ్ధం

ముద్ర ప్రతినిధి, భువనగిరి : అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోడీలు ఇరుదేశాల మధ్యన చేసుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు - సుంకాలు వ్యవసాయ ఉత్పత్తుల పైన, పారిశ్రామికోత్పత్తుల పైన తీవ్రమైన ప్రభావం చూపనున్నాయని సిఐటియు జిల్లా అధ్యక్షులు…