యాసంగి ధాన్యం కొనుగోలుకు సన్నాహాలు చేయాలి కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశం
ముద్ర ప్రతినిధి, మెదక్:
జిల్లాలో యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలుకు సన్నాహాలు చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్ లో వ్యవసాయ, పౌర సరఫరా, అటవీ, స్త్రీ, శిశ సంక్షేమ శాఖల జిల్లా అధికారులతో సమీక్షించారు.
ఏప్రిల్ 15…