స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
తెలంగాణ నర్సింగ్ అధికారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ సాధారణ ఆస్పత్రిలో నిర్వహించిన స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన…