పిఎసిఎస్ చైర్మన్ గా రాంరెడ్డి
ముద్ర,యాదగిరిగుట్ట :
యాదగిరిగుట్ట పిఎసిఎస్ చైర్మన్ గా ఉమ్మడి రాంరెడ్డి బుధవారం యాదగిరిగుట్ట కార్యాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి వారి అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.…