Take a fresh look at your lifestyle.
Browsing Tag

Cyber Crime Awareness

క్రికెట్ బెట్టింగ్‌లకు దూరంగా ఉండండి – హైదరాబాద్ సీపీ సజ్జనార్

బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసే ఇన్‌ఫ్లుయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం ముద్ర, తెలంగాణ బ్యూరో : క్రికెట్ బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ యువతకు సూచించారు. సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసే…

జిల్లా పోలీస్ కార్యాలయంలో నెలవారి నేర సమీక్షా సమావేశం జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్…

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: జిల్లాలో నమోదయ్యే ప్రతి కేసులో ఎఫ్‌ఐఆర్ నుండి చార్జిషీట్ వరకు అన్ని ప్రక్రియలు పారదర్శకంగా ఉండాలని, బాధితులకు సకాలంలో న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఐపీఎస్…

సైబర్ నేరాల నివారణపై అవగాహన సదస్సు……

మహిళల భద్రత కు ప్రాధాన్యం, వేధింపులపై డయల్ 100 ఫోన్ చేస్తే బాధితుల ఇంటి నుండే కేసు నమోదు.ఎస్పి. నరసింహనా ఐపీఎస్....... ముద్ర. నడిగూడెం..... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి…

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నేరాల నివారణపై అవగాహన సదస్సు. జీవితం ఒక్కటే.. ఆదర్శవంతంగా…

- అత్యాశకు పోయి సైబర్ మోసాలకు గురై ఆర్థికంగా నష్టపోవద్దు - డిజిటల్ మని మార్పిడిలో జాగ్రత్తలు పాటించాలి. - తప్పులు చేసేవారిని సంస్కరించి నేరరహిత సమాజం నిర్మించాలి. - తప్పుడు మార్గంలో నడిచే పిల్లలను తల్లిదండ్రులు హెచ్చరించాలి. -…

రోడ్డు భద్రతలు ప్రతి ఒక్కరు పాటించాలి- ఎస్సై హిమబిందు

ముద్ర పెబ్బేర్ శ్రీరంగాపూర్ మండల పరిధిలోని వెంకటాపూర్ చౌరస్తానందు స్థానిక ఎస్సై హిమబిందు ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేశారు. అనంతరం వాహనదారులకు రోడ్డు భద్రతలపై, సైబర్ నేరగాళ్ల పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,…

విద్యార్థులు మంచి చెడు విచక్షణ ఏర్పరచుకోవాలి షీ టీం, భరోసా అవగాహన సదస్సు.

ముద్ర: మహాదేవపూర్: విద్యార్థులు తమ సంబంధంలోకి వచ్చే సంబంధాల విషయంలో మంచి ఏది చెడు ఏది అనే విచక్షణను ప్రయత్నపూర్వకంగా ఏర్పరచుకోవాలని షీ టీం ఎస్సై ఫజల్ ఖాన్ కోరారు. షీ టీమ్ మరియు భరోసా సంయుక్తంగా భూపాలపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో…

ప్రతి ఒక్కరు తమ బ్యాంక్ అకౌంట్ యొక్క కెవైసీ అప్డేట్ చేసుకోవాలి – ఆందోల్ డివిజన్ ఆర్బిఐ…

- ఆందోల్, జనవరి 22 ముద్ర సంగారెడ్డి: ప్రతి ఒక్కరూ బ్యాంక్ అకౌంట్ యొక్క కేవైసీ అప్డేట్ చేసుకోవాలని ఆందోల్ డివిజన్ ఆర్బిఐ కౌన్సిలర్ మురళీకృష్ణ అన్నారు. ఆదివారం కొన్యాల గ్రామంలో వారు మాట్లాడుతూ బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కెవైసీ…

కమ్యూనిటీ పోలీసింగ్’ ద్వారా ప్రజలతో మమేకం: సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ 24వ ఆవిర్భావ దినోత్సవం ముద్ర, శేరిలింగంపల్లి: సైబరాబాద్ 24వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీస్ అధికారులకు,…

సైబర్ నేరాలపై పోలీసుల ఉక్కుపాదం: తొమ్మిది కేసులు ఛేదించి 12 మంది నిందితుల అరెస్టు

ముద్ర, శేరిలింగంపల్లి: సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 2026 జనవరి 30 నుంచి ఫిబ్రవరి ఐదవ తేది వరకు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తులో భాగంగా మొత్తం తొమ్మిది సైబర్ క్రైమ్ కేసులను విజయవంతంగా ఛేదించి, దేశంలోని పలు రాష్ట్రాల్లో కార్యకలాపాలు…

షీ టీమ్స్, సైబర్ నేరాల పై అవగాహన…

ముద్ర ప్రతినిధి నడిగూడెం... ఎస్పీ కె నరసింహ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు నడిగూడెం SI అజయ్ కుమార్ గారు మండల కేంద్రం లోని తెలంగాణ గురుకుల బాలికల పాఠశాల మరియు కళాశాలలో షీ టీమ్స్, డ్రగ్స్, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపైన, పోలీసు…