Take a fresh look at your lifestyle.
Browsing Tag

Cyber Security

ఉద్యోగుల శిక్షణపై పెట్టుబడి పెట్టాలి.. అది వృథా ఖర్చు కాదు: డా. జి. రామేశ్వర్ రావు

ముద్ర న్యూస్, హైదరాబాద్: ఉద్యోగుల వృత్తి జీవితంలో ప్రతి దశలో అందించే కెపాసిటీ బిల్డింగ్ శిక్షణ ప్రభుత్వానికి పెట్టుబడిలాంటిదే గానీ, అనవసర ఖర్చు కాదని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ESCI) డైరెక్టర్ డా. జి. రామేశ్వర్ రావు…

దేశంలో తొలి క్వాంటం-సెక్యూర్ కమ్యూనికేషన్స్ టెస్ట్ బెడ్

అమరావతి వేదిక కావడంపై సీఎం చంద్రబాబు హర్షం సైబర్ భద్రతలో కొత్త దశకు శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం సీ-డాట్ భాగస్వామ్యంతో ఎస్ఆర్ఎంలో ఆధునిక క్వాంటం పరిశోధన కేంద్రం నెక్స్ట్ జనరేషన్ సైబర్ డిఫెన్స్‌కు హబ్‌గా అమరావతి విద్యార్థులు,…

మ్యూల్ అకౌంట్లకు చెక్.. సైబర్ కేసుల దర్యాప్తులో బ్యాంకుల సహకారం ముఖ్యం: సైబరాబాద్ సీపీ

ముద్ర, శేరిలింగంపల్లి : సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని వివిధ బ్యాంకుల ప్రతినిధులతో ఈరోజు సైబరాబాద్ సీపీ కార్యాలయ ఆడిటోరియంలోఈ రోజు ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు. సైబర్ నేరాలకు సంబంధించిన కేసుల్లో బ్యాంకులు మరియు పోలీసుల మధ్య…

బాధితులకు మొబైల్స్ అందజేత జిల్లా ఎస్పీ నరసింహ

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేసి జిల్లాలో ప్రజలు వివిధ రూపాల్లో పోగొట్టుకున్న సుమారు 20 లక్షల రూపాయల విలువ గల 103 ఫోన్ల ను గుర్తించి రికవరీ చేసి జిల్లా ఎస్పీ నరసింహ…

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి- హైదరాబాద్ వాసులకు సీపీ సజ్జనార్ సూచన

అనుమానాస్పద ఏపీకే లింక్‌ను డౌన్ లోడ్ చేయొద్దు ముద్ర, తెలంగాణ బ్యూరో : నీటి బిల్లుల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై హైదరాబాద్ వాసులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ సూచించారు. ప్రజల్లో ఉండే భయాన్ని పెట్టుబడిగా పెట్టి..…

బాధితులకు భరోసా.. 110 ఖాతాలు డీ ఫ్రీజ్ : డీసీపీ  సాయి మనోహర్

సంతోషం వ్యక్తం  చేసిన ఖాతాదారులు ముద్ర, శేరిలింగంపల్లి :  సైబర్ నేరాల దర్యాప్తులో భాగంగా  బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిన ఖాతాదారులకు ఉపశమనం కల్పించేందుకు ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లోని ఆడిటోరియం లో నిర్వహించిన  ప్రత్యేక…

సైబర్ నేరాలపై పోలీసుల ఉక్కుపాదం: తొమ్మిది కేసులు ఛేదించి 12 మంది నిందితుల అరెస్టు

ముద్ర, శేరిలింగంపల్లి: సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 2026 జనవరి 30 నుంచి ఫిబ్రవరి ఐదవ తేది వరకు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తులో భాగంగా మొత్తం తొమ్మిది సైబర్ క్రైమ్ కేసులను విజయవంతంగా ఛేదించి, దేశంలోని పలు రాష్ట్రాల్లో కార్యకలాపాలు…