Take a fresh look at your lifestyle.
Browsing Tag

Education News

సివిల్ సర్వీసెస్ 2025 ఫైనల్ ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు.

సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు తేజాలు తాజాగా విడుదలైన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో పలువురు తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. జాతీయ స్థాయిలో సృజన 55వ ర్యాంకుతో మెరవగా.. డీఎస్‌కే ప్రచేత్‌ 193, వర్షిత్‌ రెడ్డి 259, పవన్‌కుమార్ రెడ్డి…

ఎడ్ సెట్ నోటిఫికేషన్ రిలీజ్

ఈ నెల 23 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ మే 12న పరీక్ష ముద్ర, హైదరాబాద్ : రాష్ట్రంలోని బీఈడీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రతిష్టాత్మక ఎడ్ సెట్-2026 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ ఏడాది పరీక్ష నిర్వహణ…

జీనియస్ లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే

ముద్ర ప్రతినిధి, భువనగిరి : పట్టణంలోని జీనియస్ పాఠశాలలో శనివారం యూకేజీ విద్యార్థులకు ఘనంగా గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ బి. సూర్యనారాయణ రెడ్డి, చైర్మన్ పడాల శ్రీనివాస్,…

విద్యార్థులు పరీక్షల వేళ ప్రణాళికతో కష్టపడి చదవాలి: జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ

ముద్ర ప్రతినిధి, భువనగిరి : విద్యార్థులు రాబోయే పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఒక ప్రణాళిక వేసుకొని కష్టపడి చదవాలని జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ అన్నారు. శుక్రవారం భువనగిరి మండలం చందుపట్ల గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలను జిల్లా రెవెన్యూ…

నిజామాబాద్ కేజీబీవీలో ఫుడ్ పాయిజన్

ఎనిమిది మంది విద్యార్ధినీలకు అస్వస్థత ఆర్మూర్ ఆసుపత్రికి తరలింపు ముద్ర, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ కళాశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన వెలుగుచూసింది. బుధవారం ఉదయం పాఠశాలలో…

టెట్ పై ఢిల్లీలో జాతీయస్థాయిలో ఉమ్మడి పోరాటం

  ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపునివ్వాలని, పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో చట్ట సవరణకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జాతీయ స్థాయిలో ఢిల్లీ లో ఉమ్మడి పోరాటం చేస్తున్నట్లు ఎస్టీయూటీఎస్ రాష్ట్ర…

విజయవంతంగా పదవ తరగతి విద్యార్థుల టాలెంట్ టెస్ట్

ముద్ర , చిలుకూరు ….. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చిలుకూరు మండల కేంద్రంలోని కవిత జూనియర్ కళాశాలలో నిర్వహించిన పదవ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ కార్యక్రమం విజయవంతమైనట్లు ఆయా సంఘాల జిల్లా బాధ్యులు చేపూరి కొండలు, తమ్మనబోయిన నరేష్ లు…

నైతిక విలువలు అలవర్చుకోవాలి

విద్యార్థులకు మాజీ మంత్రి, సబితా ఇంద్రారెడ్డి సూచన శివ సాయి ఇంటర్నేషనల్ స్కూల్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సబితారెడ్డి (ముద్ర ప్రతినిధి - ఉమ్మడి రంగారెడ్డి జిల్లా): చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మున్సిపాలిటీలోని…