ఈవీఎం గోడౌన్ తనిఖీ చేసిన కలెక్టర్… ట్రెజరీ సిబ్బంది ఆలస్యంపై ఆగ్రహం, నోటీసులు జారీ
ఈవీఎం గోడౌన్ను సమగ్రంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్
నాగర్ కర్నూల్, ముద్ర ప్రతినిధి:
మంగళవారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ సమగ్రంగా పరిశీలించారు. గుర్తింపు…