ప్రభుత్వ వైఖరితో అన్నదాతకు అరిగోస -బీజేఎల్పీ నేత ఏలేటి ధ్వజం
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి వల్ల అన్నదాతకు గోస తప్పడం లేదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ ఆయన బుధవారం…