Take a fresh look at your lifestyle.
Browsing Tag

Farmers Issues

అసెంబ్లీ లో ఆరు గ్యారెటీలకు చట్టబద్ధత కల్పించాలని ధర్నా మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య.

ముద్ర... తుంగతుర్తి.... కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అభయహస్తం పేరుతో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో చట్ట బద్దత కల్పించాలని బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాడికొండ సీతయ్య అన్నారు. అన్నారం…

ప్రభుత్వాలు, పాలకులు మారిన – పరిష్కారం కాని ప్రజా సమస్యలు -మండలంలో దీర్ఘకాళిక ప్రజా సమస్యలను…

ముద్ర, మోత్కూర్: ప్రభుత్వాలు పాలకులు మారుతున్న మండలంలోని దీర్ఘకాళిక ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఎన్నికలప్పుడు మాత్రమే హామీలు ఇచ్చి అమలు చేయడంలో విఫలం అవుతున్నారని దీర్ఘకాళిక ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఎం పార్టీ…

భూభారతి చట్టం ద్వారా రైతులకు శాశ్వత పరిష్కారం -తాండూర్ శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి

ముద్ర, తాండూర్: భూభారతి చట్టం ద్వారా రైతులకు శాశ్వత పరిష్కారం కాబోతుందని తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం గిర్మాపూర్ గ్రామంలో నిర్వహించిన భూభారతి సమగ్ర భూ సర్వే కార్యక్రమాన్ని…

మోడీ తప్పుడు విధానాలే అమెరికా సామ్రాజ్యవాదానికి దారులు వేస్తున్నాయి : సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు…

ముద్ర, భువనగిరి జిల్లా ప్రతినిధి: కేంద్రంలో బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ చేస్తున్న తప్పుడు విధానాల వల్ల అమెరికా సామ్రాజ్యవాదం దేశం మీద మరింత పెరుగుతుందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య…

బిటి రోడ్డుకు తక్షణమే మరమ్మత్తులు చేపించాలి. -మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య.

మోత్కూర్ ముద్ర న్యూస్: మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని ఆరెగూడెం, ముషిపట్ల రహదారిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో గత కొన్ని రోజులుగా వర్షాకాలంలో అధిక వర్షాలు కురయడంతో బీటీ రోడ్డు కోతకు గురి అయిందని ఈ దారి గుండా ప్రయాణించే ప్రయాణికులు రైతులు…

అన్నదాతలు ,ఎగుమతిదారులను తప్పుదోవ పట్టిస్తున్న రాహుల్ గాంధీ : కిషన్ రెడ్డి

  భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై అసత్య ఆరోపణలు రైతులు, ఎగుమతి దారుల్లో భయాందోళనలు సృష్టించే కుట్ర నిరాశ, నిస్పృహలతో దిక్కుతోచని స్థితిలో ఈ వ్యాఖ్యలు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ముద్ర, తెలంగాణ బ్యూరో : భారత్–అమెరికా…

18 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల అద‌న‌పు ధాన్యం తీసుకోండి-కేంద్ర మంత్రి ప్ర‌హ్లాద్ జోషికి ముఖ్య‌మంత్రి…

* యాసంగి ధాన్యం సేక‌ర‌ణ గ‌డువు రెండు నెల‌లు పొడిగించండి * బాయిల్డ్ రైస్‌లో అయిదు శాతం నూక‌కు అనుమ‌తించండి * 2014-15 బ‌కాయిలు రూ.1,468.94 కోట్లు విడుద‌ల చేయండి ఢిల్లీ: వానాకాలం పంట‌కు (2025-26 సీజ‌న్‌) సంబంధించి తాము…

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి : కొలిశెట్టి యాదగిరిరావు

ముద్ర ....తుంగతుర్తి.... దేశంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం మండల కేంద్రంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సిఐటియు మరియు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జరిగిన భారీ ర్యాలీ…

నేడు భారత్ బంద్ ……… వామపక్షాల మద్దతు

ముద్ర, హైదరాబాద్ : కేంద్ర కార్మిక సంఘాలు గురువారం చేపట్టనున్న దేశవ్యాపిత సార్వత్రిక సమ్మెకు సీపీఐ, సీపీఎం సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీల రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, జాన్ వెస్లీ బుధవారం ఒక ప్రకటనలో…

ముస్లిం ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ ఆరాటం

ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాల నిధుల్లో భారీగా కోతలు కమీషన్ల ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించాలి సనాతన ధర్మం మీద దాడులను సహించబోం బీజేపీ జాతీయ నేత నితిన్ నబీన్ ముద్ర, మహబూబ్ నగర్ : దేశం, రాష్ట్రంలో ముస్లిం ఓటు బ్యాంకు కోసమే కాంగ్రెస్…