Take a fresh look at your lifestyle.
Browsing Tag

Farmers Issues

ఐకేపీల ద్వారా దాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి-సిపిఎం.

  ముద్ర,మోత్కూరు: రైతులు పండించిన వరి ధన్యాన్ని కల్లాలలో అరపోసి, దాన్యం కొనుగోలు కోసం గత పదిహేను రోజులుగా రైతులు ఎదిరిచూస్తున్నారని మండలంలోని పిఏసిఎస్ ,ఐకేపీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం నిర్వహించే దాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే…

కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులు ఇబ్బందుల పడుతున్నారు మార్కెట్ యార్డును సందర్శించిన…

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ నీ సందర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుసందర్శించారు. ఈ సందర్బంగా పొద్దు తిరుగుడు, మొక్కజొన్న ధాన్యం ను నాలుగు రోజుల నుండి కొనుగోలు చేయడం లేదని…

మొక్కజొన్న, జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు వినతి నిర్మల్, సారంగాపూర్ లో ఏర్పాటుకు మంత్రి…

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ నియోజకవర్గంలో మొక్కజొన్న, జొన్న పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కె శ్రీహరి రావు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకు…

రైతులను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం : మంత్రి అడ్లూరి

ఆర్థికంగా ఇబ్బంది ఉన్న రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం.. మొక్కజొన్న రైతులకు మద్దతుగా ఉంటాం.. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.. జీవన్ రెడ్డి పార్టీ మారడం వ్యక్తిగత విషయం.. కాంగ్రెస్ పార్టీకి లక్షలాదిమంది కార్యకర్తలు…

నీతి, నిజాయితీలకు నిలువుటద్దం నర్రా రాఘవరెడ్డి: సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

  ముద్ర, చిట్యాల : నీతి, నిజాయితీలకు నిలువుటద్దంగా, ప్రజలకు నిస్వార్థ సేవలందించిన ప్రజా నాయకుడు నర్రా రాఘవరెడ్డి అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో జరిపిన…

అడుగంటుతున్న జూరాల పడిపోతున్న భూగర్బ జలాలు ఆందోళన చెందుతున్న అన్నదాతలు

ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి: ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయినిగా ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నీటి మట్టం డెడ్‌ స్టోరేజీకి చేరువకు వచ్చింది. మండుతున్న ఎండలతో నీటి ఆవిరి పెరిగి, జలాశయాల్లో నీరు అడుగంటుతున్నాయి.…

బ్రిడ్జి నిర్మాణానికి స్థలాన్ని‌‌‌ పరిశీలించిన ఎమ్మెల్యే…

ముద్ర, గద్వాల: కేటిదొడ్డి గ్రామంలోని ఊరొద్ద వాగు పై హై లేవల్ వంతెన నిర్మాణానికి శనివారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి స్థానిక రైతులతో కలిసి ఊరొద్ద వాగును సందర్శించారు. వర్షాకాలంలో అధిక వర్షాలతో వాగులు ఉధృత్తంగా…

పాలమూరుకు శనీశ్వరుడు హరీష్ రావు – దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

  ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ............................................ పాలమూరు జిల్లా కు తీవ్ర అన్యాయం చేసిన మాజీ మంత్రి హరీష్ రావును శనిశ్వరునితో పోల్చారు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.శుక్రవారం కొడంగల్…

తెలంగాణ హామీల అమలుపై స్పష్టత ఇవ్వాలి: సిపిఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు స్పష్టత ఇవ్వాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇటీవల కేరళ రాష్ట్రంలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ఇచ్చిన…

ట్రిబుల్ అర్ అలైన్మెంట్, అసైన్మెంట్ భూముల స్వాధీనం పై ఆందోళన – మంత్రి దృష్టికి సంగారెడ్డి ఎమ్మెల్యే…

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని పలు గ్రామాల రైతుల భూములను ప్రభావితం చేస్తున్న రీజినల్ రింగ్ రోడ్ (ట్రిబుల్ అర్) ప్రాజెక్ట్ ప్రతిపాదిత అలైన్మెంట్‌పై సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ రాష్ట్ర రెవెన్యూ…