Take a fresh look at your lifestyle.
Browsing Tag

Gandhi Sarovar Project

గాంధీ సరోవర్‌ ప్రాజెక్టులో జోక్యం చేసుకోండిఆ ప్రాజెక్టుపై అభ్యంతరాలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాం…

ముద్ర, తెలంగాణ బ్యూరో : మూసీ నది ఒడ్డున తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న గాంధీ సరోవర్‌ ప్రాజెక్టు విషయంలో జోక్యం చేసుకోవాలని ఏఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్‍కు మూసీ జన్ ఆందోళన్ లేఖ రాసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా…

నార్సింగిలో మూసీ నదిని ఆక్రమించి నిర్మిస్తోన్న భారీ రియల్ ఎస్టేట్ వెంచర్ పై చర్యలు చేపట్టాలని కోరుతూ…

🔸మూసీ నదిలోనే భారీ అంతస్తుల భవనాలను కడుతుంటే హైడ్రాకు కనబడటం లేదు. 🔸కుత్భుల్లాపూర్ లో పేదల ఇళ్లను కూల్చేశారు. 🔸ఖమ్మంలోని వెలుగుమట్లలో పేదల ఇళ్లను అక్రమంగా కూల్చేశారు. 🔸మూసీలో కూడా పేదవాళ్ల ఎంతో మంది ఇళ్లను కూల్చేశారు.…

గడ్డపారలతో దాడులు చేస్తు ప్రజలను రోడ్డున పడేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి-రామచంద్ర రావు

 బాపు ఘాట్ లో గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి పర్యటన ప్రారంభిస్తున్న భాజపా నాయకులు - మూసి ప్రక్షాళన ఎక్కడి నుంచి ప్రారంభించాలో మొదలు నేర్చుకో - ఎస్టీపీలు ఏర్పాటు చేసి చెరువులు నాళాలు శుద్ధి చేయండి - మధు పార్క్…

ఇండ్లు కూల్చి.. గాంధీ విగ్రహం పెట్టొద్దు

సీఎం రేవంత్ కు గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ విజ్ఞప్తి ముద్ర, హైదరాబాద్ : హైదరాబాద్‌లో మూసీ నది ఒడ్డున తెలంగాణ సర్కార్ నిర్మించదలచిన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయవద్దని గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. గాంధీ…

హైడ్రా దాడిని చరిత్ర మరవదు-బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​ రావు

ఇప్పటికే వేలాది పేద కుటుంబాలు వేధింపులు, నిర్బంధాలకు గురయ్యారు గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో హైడ్రా జులుం ముద్ర, హైదరాబాద్ : మహా నగరంలో హైడా పేరుతో పేదలపై కాంగ్రెస్ సర్కారు కొనసాగిస్తున్న దాడిని చరిత్ర ఎప్పటికీ మరచిపోదని బీజేపీ…

గాంధీ సరోవర్ నిర్వాసితులకు ఆకర్షణీయ పరిహారం ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

ముద్ర, తెలంగాణ బ్యూరో : గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ జరుపుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. ఆదివారం గాంధీభవన్ లో ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. బాధితుల డిమాండ్ లను ప్రభుత్వం…

మూసీ పునరుజ్జీవనానికి 100 ఎకరాల భూకేటాయింపు కోరిన సీఎం రేవంత్ రెడ్డి

మూసీ పున‌రుజ్జీవ‌న ప్రాజెక్టుకు 100 ఎక‌రాలు బ‌ద‌లాయించండి * గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టు శంకుస్థాప‌న కార్య‌క్ర‌మానికి రండి * ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి మూసీ పున‌రుజ్జీవం.. రైలు మార్గాల…