Take a fresh look at your lifestyle.
Browsing Tag

government lands

నర్సింగాపూర్ లోని ప్రభుత్వ భూములను రక్షించాలి…. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలి… అదనపు…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: నర్సింగాపూర్ లోని ప్రభుత్వ భూములను రక్షించాలని, కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం జిల్లా అదనపు కలెక్టర్ రాజగౌడ్ కు బీజేపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ…

తహసీల్దార్లు భూసమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి : అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : భూ భారతి రెవిన్యూ సదస్సు లో వచ్చిన దరఖాస్తులు, సాదా బైనామా, ధాన్యం కొనుగోలు, ప్రభుత్వ భూములు పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి మండల తహసీల్దార్ లను ఆదేశించారు.…

జిల్లాలోని చెరువుల సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించాలి వన మహోత్సవానికి మొక్కలను సిద్ధంగా ఉంచాలి…

ముద్ర,  నారాయణపేట:  జిల్లాలోని మొత్తం 375 చెరువుల సర్వే చేసి వాటికి సరిహద్దులు నిర్ణయించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో మొక్కల పెంపకం లక్ష్యాలపై జిల్లా స్థాయి పర్యవేక్షణ సమన్వయ…

ప్రభుత్వ, అసైన్డ్‌ భూములే టార్గెట్‌గా రెచ్చిపోతున్న మట్టి మాఫియా

ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండానే దర్జాగా తరలింపు చీకటి పడితే చాలు రోడ్లపైకి వస్తున్న మట్టి టిప్పర్ లు, ట్రాక్టర్ లు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పట్టించుకోని సంబంధిత అధికారులు అక్రమార్కుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్న…

మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా కాపాడాలి:కౌన్సిలర్ కోరబోయిన సరస్వతీ 

 ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి : మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ భూములు కబ్జాకు గురి కాకుండా చూడాలని మున్సిపల్ కౌన్సిలర్ కోరబోయిన సరస్వతి అన్నారు. గురువారం జరిగిన ఆందోల్ జోగిపేట మున్సిపల్ సర్వసభ్య సమావేశములో  12వ వార్డు కౌన్సిలర్…

ఖమ్మం వినోభా భూదాన్ భూముల కూల్చివేత: పేదలకు న్యాయం లేదా రాజకీయ ఆట?

రియల్ భూమ్ లో వినోభా భూదాన్ రగిలిన ఖమ్మం అసలు కూల్చివేతల వివాదం ఏంటి..? నిజంగానే బాధితులా.. ? భూదాన భూములంటున్న ప్రభుత్వం మండిపడుతున్న విపక్షాలు సామాన్యడి ఆశ చంపేస్తున్నారా..? ముద్ర, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ కు కంచుకోటగా..…