Take a fresh look at your lifestyle.
Browsing Tag

Government Review Meeting

అటవీ భూముల సంరక్షణపై ప్రత్యేక దృష్టి – ఈకో సెన్సిటివ్ జోన్ల రక్షణకు కమిటీ ఏర్పాటు

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లాలో అటవీ భూముల సంరక్షణ, ఈకో సెన్సిటివ్ జోన్ల రక్షణ, చెంచు గిరిజనుల పునరావాస గ్రామాల అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు…

మేడిగడ్డ కు రేవంత్ రెడ్డి పర్యటన

మహాదేవపూర్, ముద్ర: ఈ నెల 20వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటనను పురస్కరించుకొని ధన్వాడలోని రాష్ట్ర ఐటి పరిశ్రమలు శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు నివాసంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి…

దీపం లబ్దిదారుల్లో పీఎన్జీ వినియోగంపై అవగాహన పెంచాలి: సీఎం చంద్రబాబు నాయుడు

అమరావతి: అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో ఏర్పడుతున్న ఇబ్బందులను ఎదుర్కొనేందుకు పిప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు, ఆయిల్ కంపెనీలకు…

పటిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలి – తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమి షన్ ఛైర్మన్…

ముద్ర,మేడ్చల్ జిల్లా ప్రతినిధి : జవహార్ నగర్ లోని 0-18 వయస్సు గల పిల్లలకు మెరుగైన భవిష్యత్తు అందించేందుకు సంబంధిత శాఖల అధికారులు సామాజిక బాధ్యతగా గుర్తెరిగి సమన్వయంతో పటిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని తెలంగాణ రాష్ట్ర బాలల…

అమరావతి నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: సీఎం చంద్రబాబు స్పష్టం

అమరావతి, ఏప్రిల్ 4: అమరావతి రాజధాని నిర్మాణ పనులను నిర్దేశిత లక్ష్యాల మేరకు వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను, నిర్మాణ సంస్థలను ఆదేశించారు. పనుల్లో మరింత వేగం పెరగాల్సి ఉందని, రాజధాని నిర్మాణంలో…

సమన్వయంతో భూ సమస్యలు పరిష్కరించండి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

మహాదేవపూర్, ముద్ర: భూ వివాదాలకు సంబంధించిన అన్ని రికార్డులు, పొజిషన్ ను సక్రమంగా పరిశీలించి నివేదికలను అందచేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. దీర్ఘకాలంగా ఉన్న భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని…

పుష్కరాలపై సమీక్షా సమావేశం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రాబోయే గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై బైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ గోదావరి…

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి- కలెక్టర్ అభిలాష అభినవ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్ కలెక్టరేట్ నుంచి ఎంపీ గోడం నగేష్, పలువురు…