నేడు అల్మాయిపేట గ్రామసభలో పాల్గొననున్న మంత్రి దామోదర్ రాజనర్సింహ
ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:
నేడు సంగారెడ్డి జిల్లా,అందొల్ నియోజకవర్గ పరిధిలో అల్మాయిపేట గ్రామంలో నిర్వహించనున్న
“ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమంలో భాగంగా,నిర్వహిస్తున్న గ్రామ సభలో మంత్రి దామోదర్ రాజ నర్సింహ…