శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నవ కలుశ పంచామృతాభిషేకం
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
ఏకాదశిని పురస్కరించుకొని స్వర్ణ గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతఃకాలంలో అర్చక స్వాములు నవ కలుశ పంచామృత అభిషేకాన్ని నిర్వహించారు. ఒక వంద ఎనిమిది బంగారు అష్టదళ పద్మ పుష్పాలతో,శ్రీ స్వామివారికి…