Take a fresh look at your lifestyle.
Browsing Tag

Housing for Poor

గోపాల్ రావు పేట ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..

దళారుల ప్రమేయం లేకుండా ఇందిరమ్మ బిల్లులు.. ప్రజా ప్రభుత్వంలో పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలు ధర్మారం: దళారుల ప్రమేయం లేకుండానే ఇందిరమ్మ లబ్ధిదారులకు బిల్లులు చెల్లిస్తున్నామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్…

అర్హులైన నిరుపేదలకు గృహ వసతి-మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి

#ఆహార భద్రతకు పెద్దపీట #సంక్షేమ రంగంలో అద్భుతమైన ప్రగతి #ప్రారంభోత్సవానికి సిద్ధంగా హుజూర్నగర్ లో మోడల్ హౌసింగ్ కాలనీ రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలందరికీ గృహ వసతి కల్పించాలి అన్నదే ప్రభుత్వ దృఢసంకల్పమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల…

అర్హులైన ప్రతి బీద వాడి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ద్యేయం – తాండూర్ శాసనసభ్యులు బుయ్యని…

ముద్ర, తాండూర్: పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రోజున హైదరాబాద్ రోడ్డు మార్గంలో పట్టణ శివారులో నిర్మాణంలో ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇళ్లను వికారాబాద్ జిల్లా కలెక్టర్…

పేదలకు ఇల్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ దే. -ఎమ్మెల్యే మందుల సామేల్.

-మోత్కూర్ ముద్ర న్యూస్ : ప్రజా ప్రభుత్వంలో పేదలకు ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేనిని ఆనాడు ఇందిరమ్మ వైయస్ రాజశేఖర్ రెడ్డిలో నేడు సీఎం రేవంత్ రెడ్డి హయంలోని నిరుపేదలకు ఇల్లు ఇవ్వడం జరిగిందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్…

అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు-హైదరాబాద్ జిల్లా ఇన్ ఛార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్.

ఎల్ వన్ కింద 4800 ఇండ్ల నిర్మాణాలకు నిధులు ముద్ర, హైదరాబాద్ : హైదరాబాద్ జిల్లాలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని జిల్లా ఇన్ ఛార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం పేదల ఇళ్ల మంజూరీలో…

గోదావరి జలాలను రంగారెడ్డి తీసుకువచ్చి సష్యాశ్యామలం చేస్తాం-రాష్ట ముఖ్య మంత్రి ఏనుమల రేవంత్ రెడ్డి

గోదావరి జలాలను రంగారెడ్డి తీసుకువచ్చి సష్యాశ్యామలం చేస్తాం -వికారాబాద్ జిల్లాను అంతర్జాతీయ టూరిజం చేస్తాం -జిల్లాలోని అన్ని రోడ్లను అభివృద్ధి చేస్తాం -రీజినల్ రింగు రోడ్డు, కృష్ణా రైల్వే లైను పూర్తి చేస్తాం -కాంగ్రెస్ పార్టీ…

నాడు అరాచకం.. నేడు ఆరాటం

గత పాలకులు పదేళ్లు ప్రజలను పట్టించుకోలేదు ఎన్నికలు రాగానే జనం మధ్యలో తిరుగుతున్నారు సొంతింటి కలను నెరవేరుస్తాం ఖమ్మం సభలో మంత్రి పొంగులేటి ముద్ర, ఖమ్మం : అధికారంలో ఉన్న పదేళ్లు నిరుపేదల ఇళ్ల స్థలాల గురించి పట్టించుకోకుండా…

ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం ఊతం 4.13 లక్షల ఇళ్లకు నిధులు కేటాయింపు

ఇందిరమ్మ ఇండ్లకు కేంద్ర సాయం అందనున్నది. కేంద్ర ప్రభుత్వం పీఎంఏవై కింద తెలంగాణ రాష్ట్రంలో 4 లక్షలకు పైగా ఇండ్లకు తమ వంతు వాటాగా నిధులు అందించనుంది. త్వరలోనే నిధులు విడుదల చేసే అవకాశాలున్నాయి. హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అర్హులైన…