Take a fresh look at your lifestyle.
Browsing Tag

Industrial Development Telangana

భేషా జాలాలు లేకుండా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నాం-రాష్ట్ర పరిశ్రమల మంత్రి ద్దుద్ధిల్లా…

* సిద్దిపేట లో హరిశ్ రావు ఉన్న ఇక్కడ పరిశ్రమలు స్థాపిస్తున్నాం * స్థానిక నాయకులూ, ప్రజలు సహకరించాలి * డిసెంబర్ లోపు ప్రాజెక్ట్ పూర్తి కావాలి * యువతకు ఉపాధి దొరకాలి ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : సిద్దిపేట జిల్లా…

సీఎంతో టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్ ఎండీ భేటీ

తెలంగాణలో ఏరోస్పేస్ కార్యకలాపాల విస్తరణ సి130జె సూపర్ హెర్క్యులస్ ఫైనల్ అసెంబ్లీ లైన్‌ ఏర్పాటు ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో పారిశ్రామిక రంగం మరో కీలక ముందడుగు వేసింది. ప్రపంచ ప్రఖ్యాత ఏరోస్పేస్ దిగ్గజం టాటా లాక్‌హీడ్ మార్టిన్…

దక్షిణాసియా టెక్స్‌టైల్ రాజధానిగా తెలంగాణ-13వ ఏషియా టెక్స్‌టైల్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రజల డీఎన్ఏలో టెక్స్‌టైల్స్ ప్రపంచం మొత్తం తెలంగాణలో తయారైన దుస్తులు ధరించాలి నిర్దేశించుకున్న విజన్‌ లో పారిశ్రామిక వేత్తలు భాగస్వాములుకావాలి ముద్ర, తెలంగాణ బ్యూరో : వస్త్ర పరిశ్రమ రంగంలో 2047 నాటికి తెలంగాణను…

జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు సకాలంలో అనుమతులు ఇవ్వాలి : కలెక్టర్‌ అనురాగ్ జయంతి

 ముద్ర ప్రతినిధి, భువనగిరి : జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు సకాలంలో అనుమతులు ఇవ్వాలని కలెక్టర్‌ అనురాగ్ జయంతి అన్నారు. బుధవారం మినీ మీటింగ్ హల్ లో డిఐపిసి, టీజీ ఐపాస్ కమిటీ సభ్యులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.…

నిమ్జ్ పరిశ్రమ భూముల్లో సదుపాయాల కల్పనకు ప్రణాళికలు: జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: జహీరాబాద్ నిమ్జ్ పరిధిలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములను అనుసంధానిస్తూ మౌలిక సదుపాయాల ప్రణాళిక రూపొందించేందుకు సర్వే కీలకమని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు.జిల్లాలోని టీజీఐఐసీ భూములు,అలాగే నిమ్జ్ఎ /…

టి జి ఐ పాస్ విధానం మరింత వేగవంతం: జిల్లా కలెక్టర్ ప్రావీణ్య•

సంగారెడ్డి ముద్ర ప్రతినిధి, ఫిబ్రవరి:  జిల్లాలో పరిశ్రమల అనుమతుల ప్రక్రియలో ఆలస్యం జరగకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న TG -iPASS విధానం ప్రకారం పారదర్శకతతో,వేగవంతంగా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు .…

పెట్టుబడులు అడ్డుకునే కుట్ర-మీడియాతో ఐటీ. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు

ప్రభుత్వ విధానాలు, సంకల్పంతో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి ట్రైడెంట్ ఏఐ కంపెనీతో రూ.300 కోట్ల ఒప్పందం రూ.వెయ్యి కోట్లు పెట్టేందుకు ముందుకువచ్చిన ఆర్‌ఎక్స్ ప్రొపెల్లంట్ మీడియాతో ఐటీ. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముద్ర, తెలంగాణ…