కొత్త ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాలపై దృష్టి పెట్టాలి -ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ మూర్తి
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
కొత్త ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాలపై దృష్టి పెట్టి రాణించాలని ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ మూర్తి అన్నారు.నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎల్ఐసి కార్యాలయంలో నూతన ఆర్థిక సంవత్సర వేడుకలు 2026-27 లక్ష్యాలపై…