విగ్రహాల తొలగింపు పై ఉద్రిక్తత
ముద్ర : కాప్రా
చర్లపల్లి బస్టాండ్లో ఏర్పాటు చేసిన మహనీయులు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, మహాత్మ జ్యోతిరావు పూలే, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం అర్ధరాత్రి తొలగించిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది.…