Take a fresh look at your lifestyle.
Browsing Tag

Nagar Kurnool District

జనగణనపై ప్రజల్లో చైతన్యం

ప్రతి కుటుంబం వివరాలు నమోదు చేయాలి జనగణనపై ఘనంగా అవగాహన ర్యాలీ నిర్వహించిన అదనపు కలెక్టర్ అమరేందర్ ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జనగణనపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు శుక్రవారం పట్టణంలోని…

గ్రామాల పరిశుభ్రతకు ప్రాధాన్యత – ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ హేమంత…

శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి దర్శనం నాగర్ కర్నూల్, ముద్ర ప్రతినిధి: గ్రామాల్లో పరిశుభ్రత, తాగునీటి సదుపాయం, పచ్చదనం పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్…

నూతన సర్పంచులకు ఘన సన్మానం క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో 120 మందికి పైగా గౌరవం

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లాలో బిజినపల్లి, నాగర్‌కర్నూల్, తాడూరు, తిమ్మాజిపేట మండలాలలో నూతనంగా ఎన్నికైన సర్పంచులను క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సుమారు 120 మందికి పైగా…

మంగనూరులో యాదవ సంఘం సభ్యులకు ఘన సన్మానం

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్ : బిజినపల్లి మండల పరిధిలోని మంగనూరు గ్రామంలో శ్రీకృష్ణ యాదవ సంఘం నూతన కమిటీ సభ్యులకు ఘన సన్మానం జరిగింది. సంఘ అధ్యక్షునిగా నరసింహ యాదవ్, ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్ యాదవ్, సభ్యులుగా కొంగరీ రాములు,…

నాగర్ కర్నూల్ జిల్లాలో పరీక్ష NIOS కేంద్రాల ఏర్పాటు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా యంపీజా విద్యాశాఖ ఆధ్వర్యంలో మార్చి 29, 2026 న నిర్వహించనున్న NIOS పరీక్షల కోసం జిల్లా కేంద్రంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్ సూచనల మేరకు మండల స్థాయిలో పరీక్ష కేంద్రాలను…

శాసనసభ్యుల సొంత గడ్డపై గురుకుల ఫలితాల్లో మెరిసిన తుడుకుర్తి విద్యార్థులు

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా శాసనసభ్యుల సొంత గ్రామమైన తుడుకుర్తిలోని MPPS పాఠశాల విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన మొదటి విడత గురుకుల ఫలితాల్లో ప్రతిభ కనబర్చారు. ఈ పాఠశాల నుండి మొత్తం 9…

శ్రీశైలం ప్రయాణంలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లాకు చేరుకున్న గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా కుటుంబ సమేతంగా కలిసి శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు హైదరాబాద్ నుండి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి వెళ్తూ, మార్గమధ్యంలో నాగర్…

ఏం జరిగింది..? ఎలా జరిగింది..? కుమ్మెర మల్లన్న జాతర ఘటనపై రాష్ట్ర బీసీ కమిషన్ సీరియస్

నాగర్‌ కర్నూల్‌ కలెక్టర్, దేవాదాయశాఖ కమిషనర్ కు నోటీసులు ముద్ర, తెలంగాణ బ్యూరో : నాగర్‌ కర్నూల్‌ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో చోటుచేసుకున్న రెండు నెలల పసికందు మృతి, బీసీ వర్గాలకు ఆలయ ప్రవేశం నిరాకరించారన్న ఆరోపణల ఘటనపై…