జనాభా లెక్కలు దేశాభివృద్ధికి కీలకం* మొదటిసారి డిజిటల్ పద్ధతిలో జనగణన అదనపు కలెక్టర్ నగేష్
ముద్ర ప్రతినిధి, మెదక్:
2027 -జనాభా లెక్కలు ప్రభుత్వ పథకాల అమలుకు కీలకమని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. అధికారులు పూర్తి అవగాహనతో, క్షేత్రస్థాయిలో బాధ్యతగా పని చేసి విజయవంతం చేయాలని సూచించారు. జిల్లాలో జనాభా గణన–2027 సమర్థవంతంగా…