Take a fresh look at your lifestyle.
Browsing Tag

political leaders visit

పాగుంట వెంకన్న స్వామి వారిని దర్శించుకున్న ఎంపీ డీకే అరుణ

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: కేటిదొడ్డి మండలం వెంకటాపురంలో వెలసిన పాగుంట శ్రీక్ష్మీవెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు.…

ప్రజా కళాకారుడు జయరాజు ను పరామర్శించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ .

ముద్ర ప్రతినిధి, సంగారెడ్డి : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రజా కళాకారుడు జయరాజ్ గారిని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు.…

విమల గద్దర్ ను పరామర్శించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ .

ముద్ర ప్రతినిధి, సంగారెడ్డి : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దివంగత ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ గారి సతీమణి విమల ను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా…

తుంగతుర్తి మండలంలో ఇటీవల మృతి చెందిన మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ ఆర్థిక సహాయం సహాయం ముద్ర... తుంగతుర్తి.... తుంగతుర్తి నియోజకవర్గ మాజీశాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ తుంగతుర్తి మండలంలో ఇటీవల మృతి చెందిన మృతుల కుటుంబాలకు…