Take a fresh look at your lifestyle.
Browsing Tag

Public Examinations

సమాజంలో ఉపాధ్యాయుని పాత్ర అనిర్వచనీయం*-అశ్విని తానాజి వాకడే, అదనపు కలెక్టర్ లోకల్ బాడీ మరియు జిల్లా…

ముద్ర ప్రతినిధి,కరీంనగర్‌, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా ఘనంగా నిర్వహించబడుతున్న ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ – విద్యా విజయోత్సవం కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్…

పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగింపు

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 60 పరీక్షా కేంద్రాల్లో మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు పరీక్షలను అధికారులు సజావుగా నిర్వహించారు.…

పదవ తరగతి పరీక్షల ఏర్పాట్లను పర్యవేక్షించిన సీఐ

మహదేవపూర్, ముద్ర: మండల కేంద్రంలో నిర్వహించబడుతున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల పరీక్ష కేంద్రమును మహదేవపూర్ సిఐ శ్వెంకటేశ్వర్లు, ఎస్ఐ సాయి శశాంక్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది,…

పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 బి ఎన్ ఎస్ ఎస్ అమలు –జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : జిల్లాలో మార్చి 14 నుండి ఏప్రిల్ 16 వరకు నిర్వహించబడనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ తరఫున కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా…

ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు.

మోత్కూర్ ముద్ర న్యూస్: మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం జరిగిన మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 417 మంది విద్యార్థులకు గాను 413 మంది హాజరయ్యారని నలుగురు విద్యార్థులు…

ఇంటర్మీడియేట్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థిని, విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తెలిపిన జిల్లా…

  ముద్ర ప్రతినిధి, భువనగిరి : రేపటి నుండి జరగనున్న ఇంటర్మీడియేట్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థిని, విద్యార్థులకు జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షల్లో విద్యార్థిని ,…

పరీక్షల నిర్వహణకు పకడ్డ్బందీ ఏర్పాట్లు -జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్

 ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి: జిల్లాలో ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. జిల్లాలో ఇంటర్మీడియట్, పదవ తరగతి వార్షిక పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు…

ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం -ఇంటర్మీడియట్ నోడల్ అధికారి శంకర్

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 25 నుండి ఇంటర్ పబ్లిక్ థియరీ పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా ఇంటర్ నోడల్ అధికారి శంకర్ తెలిపారు.ఈ పరీక్షలకు సంబందించి అన్ని ఏర్పాట్లు…