Take a fresh look at your lifestyle.
Browsing Tag

Road Development

పట్టణ అభివృద్ధి కి, పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలి… జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్…

రూ.48 లక్షలతో నిర్మించిన రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణ అభివృద్ధి తో పాటు పరిశుభ్రతకు అధికారులు ప్రజలు సహకరించాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కోరారు. జగిత్యాల పట్టణ 42వ వార్డు లో…

ధాన్యం కొనుగోలులో బాధ్యత మరిచిన కేంద్ర ప్రభుత్వం..రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్…

మిల్లర్ల వద్ద నుండి మూడు పంటల బియ్యం ఎఫ్ సీఐ ఎందుకు తీసుకోలేదో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి.. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఆందోళన చెందవద్దు.. ధర్మారం: ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం బాధ్యత…

నాగర్ కర్నూల్ పట్టణ మున్సిపాలిటీలో సాధారణ సమావేశం సమావేశానికి ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్…

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో రోడ్ల అభివృద్ధికి ఇప్పటికే రూ.56 కోట్లు వ్యయం చేసి పనులను పూర్తి చేసినట్లు తెలిపారు. అలాగే డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి కోసం రూ.40…

మౌళిక వసతుల కల్పనే లక్ష్యం- నిర్మల్ మున్సిపల్ సమావేశం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: మౌళిక వసతుల కల్పనలో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని నిర్మల్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. నిర్మల్ మున్సిపల్ బడ్జెట్ సమావేశం వైస్ ఛైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అధ్యక్షతన జరిగింది…

మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా కాపాడాలి:కౌన్సిలర్ కోరబోయిన సరస్వతీ 

 ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి : మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ భూములు కబ్జాకు గురి కాకుండా చూడాలని మున్సిపల్ కౌన్సిలర్ కోరబోయిన సరస్వతి అన్నారు. గురువారం జరిగిన ఆందోల్ జోగిపేట మున్సిపల్ సర్వసభ్య సమావేశములో  12వ వార్డు కౌన్సిలర్…

ముఖ్య సమస్యలపై ముఖ్యమంత్రికి లేఖ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

ముద్ర, వనపర్తి: వనపర్తి నియోజకవర్గ ముఖ్య సమస్యలపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఆదివారం తన స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశం లో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని పలు సమస్యలను ముఖ్యమంత్రి…

ముఖ్య సమస్యలపై ముఖ్యమంత్రికి లేఖ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

ముద్ర, వనపర్తి: వనపర్తి నియోజకవర్గ ముఖ్య సమస్యలపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఆదివారం తన స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశం లో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని పలు సమస్యలను ముఖ్యమంత్రి…

రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

ముద్ర : కాప్రా:   కాప్రా డివిజన్ పరిధిలోని గోపాల్ రెడ్డి నగర్‌లో రూ.28 లక్షల నిధులతో చేపట్టనున్న రోడ్డు అభివృద్ధి పనులకు ఉప్పల్ నియోజకవర్గ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి…

యుద్ధ ప్రాతిప‌దిక‌న‌ అభివృద్ది ప‌నులు పూర్తి చేయాలి-వ‌రంగ‌ల్ న‌గ‌రాభివృద్దిపై మంత్రి పొంగులేటి…

వ‌రంగ‌ల్ స‌మ‌గ్రాభివృద్దికి ప్ర‌త్యేక చ‌ర్య‌లు త్వ‌ర‌లో ఎంజిఎం హాస్పిట‌ల్ ప్రారంభం అండ‌ర్ గ్రౌండ్ ప‌నుల‌కు శంకుస్దాప‌న‌ ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం వ‌రంగ‌ల్…

నాణ్యత ప్రమాణాలు పాటించాలి….

ముద్ర : ఆత్మకూరు (ఎం) ఆత్మకూరు మండల కేంద్రంలో హై స్కూల్ నుండి రాయగిరి- మోత్కూర్ రోడ్డు వరకు నిర్మాణం చేపట్టే సీసీ రోడ్డు పనులను మండల కాంగ్రెస్ నాయకులు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీసీ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత…