ప్రపంచంతో పోటీ పడేలా గుణాత్మక విద్యను అందించడమే లక్ష్యం -పాఠశాల డైరెక్టర్ బస్వరాజు గౌడ్.
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
ప్రపంచంతో పోటీపడేలా విద్యార్థులకు గుణాత్మకమైన అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని శ్రీ సాయి విద్యానికేతన్ డైరెక్టర్ బసవరాజు గౌడ్ తెలిపారు.
సాయి విద్యానికేతన్ పాఠశాలలో 3వ వార్షికోత్సవ వేడుకలు…