Take a fresh look at your lifestyle.
Browsing Tag

Siddipet District News

ప్రజా పాలన ప్రజా ప్రణాళిక కార్యక్రమాలు పటిష్టంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ హైమావతి

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్27వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు - బాలల భద్రత, రక్షణ, మాదకద్రవ్యాలకు వ్యతిరేక సంక్షేమ వారం పటిష్టంగా నిర్వహించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె.…

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మీడియా అక్రిడేషన్ కార్డులు జిల్లా కలెక్టర్ హైమావతి

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో జర్నలిస్టులకు మీడియా అక్రిడేషన్ జారీ చేస్తామని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి అన్నారు.జిల్లా కలెక్టర్ కే.హైమావతి ఐడిఓసి మినీ సమావేశ…

రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్ కి ఎంపికైన జిల్లా విద్యార్థులు

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : హైదరాబాదులోని హకింపేటలో ఈనెల 27 నుండి నాలుగు రోజులపాటు జరిగే రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలకు సిద్దిపేట విద్యార్థులు 20 మంది ఎంపికైనట్లు జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి జంగపల్లి…

విద్యార్థులు మంచి నైపుణ్యాలను పెంచుకోవాలి – జిల్లా కలెక్టర్ హైమావతి

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : చిన్నకోడూరు మండలం అల్లిపూర్ గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించారు. విద్యాలయ ప్రాంగణం మొత్తం కలియ తిరిగారు. తరగతి గదిలో విద్యార్థులు…

25 న జరిగే పెన్షనర్ల జేఏసీ నిరసన ను జయప్రదం చేయండి

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : సిద్దిపేట జిల్లా పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహించనున్న నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా స్టేట్…

సిద్దిపేట జిల్లా ప్రతిభ గల యువతకు సువర్ణావకాశం – వచ్చే నెలలో భారీ జాబ్ మేళా – సిద్దిపేట…

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : సిద్దిపేట జిల్లా లొని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో వచ్చే నెలలో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఈ మేరకు సోమవారం కమిషనరేట్…

ప్రజా పాలన ద్వారా ప్రగతి ద్వారా సమస్యల. పరిష్కారం -మంత్రి గడ్డం వివేక్

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి : ప్రజా పాలన ప్రగతి నివేదిక కార్యక్రమం ద్వారా ప్రజల ముందుకు వచ్చి ప్రజల సమస్యలను తెలుసుకొని సమస్యల పరిష్కారానికి రేవంత్ రెడ్డి ప్రభత్వం కృషి చేస్తుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి…

మల్లికార్జున స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు.

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో హుండీ ఆదాయం రూ.01 కోటి 01 లక్ష 24 వేల 258 రూపాయలు వచ్చింది. శుక్రవారం కొమురవెల్లిలోని ఆలయ ముఖ మండపంలో ఈఓ టీ.వెంకటేష్ ఆధ్వర్యంలో దేవాదాయ ఇన్స్పెక్టర్ పీ.విజయ లక్ష్మి…