Take a fresh look at your lifestyle.
Browsing Tag

Siddipet District

ముఖ్యమంత్రి ప్రకటించిన వేతనాల పెంపులో శాస్త్రీయత లేదు

* వేతనాలు పెంచడం అంటే కోత విధించడమేనా * ప్రస్తుతం ఉన్న వేతనలకన్నా తగ్గుతున్నాయి * CITU జిల్లా కార్యదర్శి కాముని గోపాలస్వామి ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : ముఖ్యమంత్రి ప్రకటించిన వేతనాల పెంపులో శాస్త్రీయత లేదనీ CITU…

రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించాలి జిల్లా కలెక్టర్ హైమావతి

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : జిల్లాలోని రా రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించి ఒకటిన్నర లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని దించుకోవాలని జిల్లా కలెక్టర్ కె.హైమావతి సూచించారు.సోమవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లాలోని…

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, మ్యాపింగ్‌ ప్రక్రియను వేగవంతం చేయాలి

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, మ్యాపింగ్‌ ప్రక్రియను వేగవంతం చేయాలిని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుండి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహణపై జిల్లా…

సమగ్ర, ఖచ్చితమైన గణాంకాల రూపకల్పనలో జనగణన కీలకం -సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : సమగ్ర, ఖచ్చితమైన గణాంకాల రూపకల్పనలో జనగణన కీలకమని, దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జనగణన ప్రక్రియలో అందరూ భాగస్వామ్యులు కావాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం జిల్లా…

అర్హులైన జర్నలిస్టులందరకీ   అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి..

* GO 252 ను సవరించాలి * జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్.. జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించిన సిద్దిపేట జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు. ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : జర్నలిస్టులకు…

జిల్లా ప్రజల, రైతుల సంక్షేమం కోసం 1000కోట్ల ఖర్చు సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ప్రజల రైతుల అభివృద్ధి, సంక్షేమం కోసం 6 గ్యారంటీల అమలు కోసం 1000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసిందని జిల్లా కలెక్టర్ కే.హైమావతి తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల…

రైతుకు భరోసా..

రాష్ట్రవ్యాప్తంగా 1.50 కోట్ల ఎకరాలకు రూ.9 వేల కోట్ల సాయం తొలి విడతలో రూ.3590 కోట్లు ఎకరం భూమి ఉన్న రైతుల ఖాతాల్లో జమ ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో పెట్టుబడి సాయం కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న రైతులకు భారీ…

రైతు సంక్షేమంలో రాజీపడం -సిద్దిపేట జిల్లా నర్మెట్టలో రైతు ఉత్సవ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి

ఎన్ని ఇబ్బందులొచ్చినా సంక్షేమ పధకాలు కొనసాగిస్తాం రైతును రాజును చేస్తాం రైతుల కోసం ప్రతినెలా రూ.5,500 ఖర్చు పంట మార్పిడితో అధిక లాభాలు 10 లక్షల ఎకరాల్లో పామాయిల్ పండించినా కొంటాం తెలంగాణలో యూరియా కొరత రాకుండా…

రైతులు పంట మార్పు చేయండి… సిద్దిపేట ప్రజలు ఎమ్మెల్యే మార్పు చేయండి….నర్మేట్ ఆయిల్ పామ్…

* 2029 లో సిద్దిపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే కు మంత్రి పదవి * యువతకు ATC సెంటర్ లలో ఉపాధితో కూడిన విద్య * పంట మార్పుతో అధిక లాభాలు ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : రైతులు పంట మార్పిడి చేసి అధిక లాభాలు గదించాలని... అలాగే సిద్దిపేట…

దుబ్బాక సమస్యలు పరిష్కరించండి మేదక్ ఎంపీ రఘునందన్ రావు

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : సిద్దిపేట జిల్లా నర్మెట్ట గ్రామంలో ముఖ్యమంత్రి పర్యటనలో 8 ముఖ్యాంశాలతో సీఎం రేవంత్ రెడ్డి కి మెదక్ ఎంపీ రఘునందన్ రావు వినతి పత్రం ఇచ్చారు. గజ్వేల్ లో అసంపూర్తిగా ఉన్న రింగ్ రోడ్డును వెంటనే పూర్తి…