Take a fresh look at your lifestyle.
Browsing Tag

Siddipet District

రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం జిల్లా కలెక్టర్ హైమావతి

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంలో భూమిని కోల్పోతున్న బాధిత రైతులకు ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని, భూ సేకరణకు రైతులు సహకరించాలని జిల్లా కలెక్టర్ కె హైమావతి తెలిపారు.సోమవారం గజ్వేల్ సమీకృత…

జనవరి, ఫిబ్రవరి రెండు నెలల పారితోషికాలు వెంటనే చెల్లించాలి సిఐటియు జిల్లా కార్యదర్శి కాముని…

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు రూ.18,000/-ల ఫిక్సిడ్ వేతనం నిర్ణయించాలి. ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వెతనకు 18 వేల వేతనానికి బడ్జెట్ కేటాయించి పెండింగ్లో ఉన్న…

రైతులకు గుడ్ న్యూస్

ఈ నెల 22న రైతు భ‌రోసా మొద‌టి విడ‌త నిధులు విడుద‌ల‌ మూడు విడతల్లో రైతులకు జమ ఈసారి 9 వేల కోట్ల రైతు భరోసా ముద్ర, తెలంగాణ బ్యూరో: రైతు భరోసా విడుదలకు ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల 22న రైతుల ఖాతాల్లో నగదు జమ కానుంది. సిద్దిపేట జిల్లా…

మార్క్సిజమే మానవాళికి సరైన మార్గం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాళ్ల బండి శశిధర్

  ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : మార్క్సిజమే మానవాళికి సరైన మార్గం చూపిస్తుందని దోపిడీ అసమానతలను ప్రారదోలేది ఒకే ఒక ఆయుధం మార్క్సిజం మాత్రమేనని సిపిఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాళ్ల బండి శశిధర్ అన్నారు. కారల్ మార్క్స్…

గ్రీన్ ఛానల్ ద్వారా కార్మికుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలి-CITU జిల్లా సహాయ కార్యదర్శి చొప్ప రవికుమార్…

* అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో జీవో. నెం. 51ని సవరణ మల్టీపర్పస్ విధానాన్ని రద్దు కోరుతూ తీర్మానం చేయాలి సిద్దిపేట, ముద్ర ప్రతినిధి : గ్రామపంచాయతీకార్మికులకు ఇచ్చిన మెమోనో రద్దు చేయాలని ప్రభుత్వమే గ్రీన్ ఛానల్ ద్వారా కార్మికుల…

మధ్యాహ్న భోజనం లో నాణ్యత పెంచండి- జిల్లా కలెక్టర్ హైమావతి

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి : సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని నర్మేట గ్రామంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజన పక్రియను క్షేత్రస్థాయిలో…

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి -సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి : జిల్లాలో గర్భస్థ ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రులలోనే జరగాలని, రోగులకు ఓపికగా మెరుగైన వైద్యం అందిస్తూ వారికి భరోసా ఇవ్వాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆదేశించారు. చేర్యాల పట్టణంలోని సామాజిక…

కరీంనగర్‌లో వరద కాలువను పరిశీలించిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు: కాళేశ్వరం నీళ్ల పై ప్రశ్నలు

బిఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా ను వాటర్ హబ్ గా మార్చడం జరిగిందని రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లో కురిక్యాల లో ఉన్న వరద కాలువని మాజీ మంత్రి హరీష్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల…

99 రోజుల కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములు చేయాలి -ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశంలో ఇంచార్జీ మంత్రి…

*వేసవిలో నీటి కష్టాలుండొద్దు *అధికారులు ప్రజలతో మమేకం కావాలి ముద్ర ప్రతినిధి, మెదక్ వేసవిలో త్రాగునీటి సమస్య రాకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఉమ్మడి జిల్లా ఇంచార్జీ మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు.…

రైల్వే జీఎంను కలిసిన ఎంపీ రఘునందన్ రావు

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ ఎంపీ రఘునందన్ రావు సికింద్రాబాద్ రైల్ నిలయంలో సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవను కలిశారు. మెదక్ లోక్‌సభ పరిధిలోని రైల్వే అభివృద్ధి పనులు, కొత్త ప్రాజెక్టులు, ప్రయాణికుల సదుపాయాలపై సుదీర్ఘంగా…