Take a fresh look at your lifestyle.
Browsing Tag

Social Welfare Minister

గ్రామీణ ప్రాంత రోడ్ల అభివృద్ధికి కృషి..రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..

పెగడపల్లి మండల రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు.. ముద్ర న్యూస్, పెగడపల్లి: గ్రామీణ ప్రాంత రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు సాధించి ధర్మపురి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రవాణా సౌకర్యాలు మెరుగు పరుస్తామని రాష్ట్ర సాంఘీక…

బాధ్యత మరువకుండా బతికపల్లి సమస్యలు తీరుస్తా..రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్…

ప్రత్యేక నిధుల ద్వారా రోడ్లు, డ్రైనేజీలు ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తా.. ముద్ర న్యూస్, పెగడపల్లి: ధర్మపురి నియోజకవర్గ ప్రజలు తనపై విశ్వాసం ఉంచి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు బాధ్యతగా పనిచేస్తూ ప్రజల సమస్యలను…

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు పరిశీలించిన మంత్రి అడ్లూరి..

ముద్ర న్యూస్, ధర్మపురి: ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు…

బాధిత కుటుంబానికి అండగా నిలుస్తాం.. : మంత్రి అడ్లూరి

ప్రమాద స్థలాన్ని సందర్శించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.. ముద్ర, పెగడపల్లి: హార్వెస్టర్ బావిలో పడి జరిగిన ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అల్లూరి లక్ష్మణ్ కుమార్…

పేద ప్రజల ఆరోగ్యం ప్రభుత్వ లక్ష్యం..నంది మేడారంలో 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన…

 అందరికీ అందుబాటులో సర్కారు వైద్యం.. ముద్ర న్యూస్, ధర్మారం: పేద ప్రజలకు అవసరమైన వైద్యాన్ని అందించడం ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మారం మండలం నాకు రాజకీయంగా…

గ్రామాలకు వస్తా‌.. ప్రజా సమస్యలు పరిష్కరిస్తా.. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్…

వెల్గటూర్ లో కళ్యాణ లక్ష్మి, సీఎం ఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన మంత్రి అడ్లూరి.. ముద్ర కరీంనగర్ (వెల్గటూర్): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో…

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు.. రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్…

కళ్యాణ లక్ష్మి, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి.. ముద్ర, గొల్లపల్లి: అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను అందించడమే తమ లక్ష్యమని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.…

స్పీకర్ పదవికి వన్నె తెచ్చిన మహానేత శ్రీపాదరావు: 89వ జయంతి వేడుకల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్…

శ్రీపాద రావు గారి సేవలు మరువలేనివి శ్రీపాద రావు 89వ జయంతి వేడుకల్లో మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు.. ధర్మపురి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గా పనిచేసి స్పీకర్ పదవికి దేశ వ్యాప్తంగా వన్నె తీసుకు వచ్చిన…