Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana Jagruthi

కల్వకుంట్ల కవిత పార్టీ ప్రకటన సభకు అట్టహాసంగా ఏర్పాట్లు

పార్టీ ప్రకటన సభకు సర్వాంగ సుందరంగా ముస్తాబైన ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రాంగణం గన్ పార్క్ లో అమరవీరులకు నివాళులర్పించి మునీరాబాద్ బయల్దేరనున్న కవిత ఉదయం 10 గంటలకు పార్టీ పేరు ప్రకటన, జెండా ఆవిష్కరణ 33 జిల్లాల నుంచి…

నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి: ప్రభుత్వంపై కవిత ఆరోపణలు

ముద్ర, తెలంగాణ బ్యూరో: నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మరణంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిరంకుశ విధానాల కారణంగానే శంకర్ గౌడ్ బలయ్యారని ఆమె…

తెలంగాణ జాగృతి రాజకీయ పోస్టర్ ఆవిష్కరణ

ముద్ర మల్కాజిగిరి మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ రాజకీయ పోరాట ప్రకటన సభకు సంబంధించిన పోస్టర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సంస్థ నాయకురాలు కల్వకుంట్ల కవిత నాయకత్వం…

నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభ పోస్టర్ ఆవిష్కరణ.

ముద్ర, కరీంనగర్ : జాగృతి అధ్యక్షురాలు కవితక్క నాయకత్వంలో ఆవిర్భావం రాబోతున్న నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభ వాల్ పోస్టర్ ను ఈరోజు కరీంనగర్ లోని కోర్టు చౌరస్తా లో అంబేద్కర్ విగ్రహం సాక్షిగా తెలంగాణ జాగృతి జిల్లా ఎస్సీ విభాగం…

జాగృతి పోరాటాలతోనే మహిళా బిల్లు కార్యరూపం దాల్చుతోంది- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

మహిళా కోటాపై కేంద్ర కేబినెట్ ఏకపక్ష నిర్ణయం జనగణనలో ఓబీసీ గణన చేసి దానికి అనుగుణంగా మహిళా కోటాలో ఓబీసీలకు సబ్ కోటా కల్పించాలి ముద్ర, తెలంగాణ బ్యూరో : మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో బీజేపీ మోసపూరితంగా వ్యవహరిస్తోందని తెలంగాణ జాగృతి…

ఉపాధి హామీ పథకాన్ని తొలిగించే కుట్ర-జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

పేదలపై బీజేపీ సర్కార్‌ది కక్షపూరిత వైఖరి ఉపాధి హామీ పని దినాలను సగానికి తగ్గించి పేదల పొట్ట కొడుతున్నారు ముద్ర, తెలంగాణ బ్యూరో : కేంద్రంలోని మోడీ సర్కార్... దేశంలో ఉపాధి హామీ పథకాన్ని తొలగించే కుట్ర చేస్తోందని తెలంగాణ జాగృతి…

బంజారా ప్రముఖులతో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భేటీ

మా పార్టీలో బంజారాలకు సముచిత స్ధానం కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై సమాలోచనలు బంజారా సమాజం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఆరా ముద్ర, తెలంగాణ బ్యూరో : ఈ నెల 25న తాము స్థాపించబోయే కొత్త పార్టీలో బంజారా సమాజానికి సముచిత గౌరవం, రాజకీయ…

ప్రైవేట్ విద్యాలయాల నిలువు దోపిడి-

ఒకేసారి 30 నుంచి 40 శాతం ఫీజులు పెంచారు రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టం వెంటనే తేవాలి ఇందు కోసం అసెంబ్లీ స్పెషల్ సెషన్ నిర్వహించాలి సీఎం.. విద్యాశాఖ మంత్రి కావడమే దురదృష్టం ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ లో తెలంగాణ వారికి…

సామాజిక తెలంగాణనే మా ధ్యేయం-నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్

- ఏప్రిల్ 8న తెలంగాణ జాగృతిలో చేరికకు ముహూర్తం ఖరారు. ముద్ర, గద్వాల: నడిగడ్డ హక్కుల పోరాట సమితి వేదికగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ, సమస్యల పరిష్కారం దిశగా నడిగడ్డలో ఉద్యమాన్ని కొనసాగిస్తూ,అన్యాయాలను అరికట్టి ప్రజా…

గత ప్రభుత్వానికి పట్టినగతే రేవంత్ రెడ్డి పడుతుంది-గుంజపడుగు హరిప్రసాద్ జాగృతి జిల్లా అధ్యక్షుడు

రిటైర్డ్ ఉద్యోగులను నిరుద్యోగులను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. బిసిలకు, దళితులకు, అదివాసిలకు, మైనారిటీలకు బడ్జెట్‌లో కేటాయింపులు లేవు. మహిళను, ముసలివాళ్ళను నిండా ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులను రైతు కూలీలను దగా…