Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana local elections

తెలంగాణ రాజకీయాల్లో సీపీఎం ప్రాబల్యం తగ్గిందా?

స్వ‘భద్రమేనా’ తెలంగాణ సీపీఎం గతమెంతో ఘనం ఇప్పుడు నిర్వీర్యం అంతా వీరభద్రం రాజకీయమేనా..? ముద్ర, తెలంగాణ బ్యూరో : సీపీఎం స్టేట్ సెక్రెటరీ.. తమ్మినేని వీరభద్రం... చాలా ఏండ్లు వినిపించిన మాట ఇదే. పార్టీ తరపున అసెంబ్లీ నుంచి గ్రామ స్థాయి…

ప్రశాంతంగా సంగారెడ్డి మున్సిపల్ ప్రత్యేక సమావేశాలు

తొమ్మిది మున్సిపాలిటీల చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక పూర్తి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన అధీకృత అధికారులు జహీరాబాద్, ఇంద్రేశం చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక రేపటికి వాయిదా సంగారెడ్డి, ఫిబ్రవరి 16:-…

కోదాడ మున్సిపల్ పీఠం హస్తగతం

35 కు 27 వార్డులు హస్తం కైవసం – కారు పార్టీకి 3 , స్వతంత్రులకు 5 స్థానాలు ముద్ర ప్రతినిధి ……. కోదాడ మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. మొత్తం 35 వార్డులకు జరిగిన ఎన్నికల్లో 3 వార్డులు ముందే…

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కు ఏర్పాట్లు పూర్తి-జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

ఓట్ల లెక్కింపుకు పకడ్బందీగా ఏర్పాట్లు ముద్ర, వనపర్తి : వనపర్తి జిల్లాలోని 5 మున్సిపాలిటీలకు శుక్రవారం ఉదయం 8 గంటల నుండి ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అథారిటీ, జిల్లా కలెక్టర్…

మహిళలే ఫస్ట్: మున్సిపల్ ఎన్నికల్లో వారిదే హయ్యెస్ట్

రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడంలో మహిళలే ముందున్నారు. మొత్తం పోలింగ్ 73.01 శాతంగా నమోదైంది. ఇందులో మహిళలు 73.39%, పురుషుల ఓటింగ్ 72.63% జరిగింది. ఏడు కార్పొరేషన్ లలో పోలింగ్ 66.05 %, 116…

ఆదర్శం.. యశోద ఆక్సిజన్ సిలిండర్ తో వచ్చి ఓటేసిన వృద్ధురాలు

 ముద్ర, హుజూరాబాద్ : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని 21వ వార్డుకు చెందిన వృద్ధురాలు యశోద(80) మున్సిపల్ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకుని సమాజానికి ఆదర్శంగా నిలిచారు. ఊపిరితిత్తుల శ్వాసకోశ వ్యాధితో బాధపడుతోన్న ఆమె…

పేట పుర పోరు ప్రశాంతం

ఓటు హక్కు వినియోగించుకున్న 26వేల 34 మంది ఓటర్లు పురుషులు 12,948 మంది...మహిళలు 13,356 పోలింగ్ శాతం 74.18 నమోదు ఓటింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్... బందోబస్తు పర్యవేక్షించిన ఎస్పీ కుటుంబ సమేతంగా ఓటు హక్కు…

ఎన్నికలు ప్రశాంతగా నిర్వహించాలి : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

ముద్ర, వనపర్తి : మున్సిపల్ ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా,నిష్పక్షపాతంగాజరగాలని,ప్రభుత్వ యంత్రాంగం అధికార పార్టీకి కొమ్ముకాయడం దురదృష్టకరమని బీ ఆర్ ఎస్ మాజీ మంత్రి సింగిరెడ్డినిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వనపర్తి లోని 23వార్డు బూతు…

నేడే “పుర” పోరు….మక్తల్ లోని ఆరో వార్డు లో నిలిచిన పోలింగ్…

పేట జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో పోలింగ్ జిల్లావ్యాప్తంగా 72 వార్డులు 149 పోలింగ్ స్టేషన్లు 900 మంది పోలింగ్ సిబ్బంది... 550 మంది పోలీసులతో ఎన్నిక ల నిర్వహణ ముద్ర, నారాయణపేట: నారాయణపేట జిల్లాలోని మక్తల్, కోస్గి,…

చైర్మన్ స్థానాన్ని దక్కించుకుంటాం. మాజీ ఎమ్మెల్యే చల్లా విశ్వాసం.

ముద్ర. పరకాల. పరకాల మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు చూపిస్తున్న ఆదరణ చూస్తుంటే అత్యధిక స్థానాలు గెలుచుకొని చైర్మన్ స్థానాన్ని దక్కించుకుంటామన్న విశ్వాసాన్ని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వ్యక్తం చేశారు. శనివారం 9వ వార్డు…