Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana

కర్రెగుట్టలో కూంబింగ్ నిలిపివేయాలి-కేంద్రానికి సీపీఐ(ఎం) రాష్ట కార్యదర్శి జాన్ వెస్లి డిమాండ్

అడవిలో మోహరించిన గ్రేహౌండ్స్, సీఆర్‌పీఎఫ్, కోబ్రా బలగాలను వెనక్కి తీసుకోవాలి ముద్ర, తెలంగాణ బ్యూరో : కర్రెగుట్టలో కొనసాగుతోన్న కూంబింగ్‌ను వెంటనే నిలిపివేయాలని సీపీఐ(ఎం) రాష్ట కార్యదర్శి జాన్ వెస్లీ.. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్…

మత్స్యావతారంలో దర్శనమిచ్చిన నృసింహుడు..

సాయంత్రం శేష వాహన సేవ.. ముద్ర ప్రతినిధి, భువనగిరి : శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారు మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాలలో శుక్రవారం ఆలయంలో నిత్యారాధనల అనంతరం శ్రీ స్వామివారిని మత్స్యావతారంలో అలంకరించి భక్తుల…

తెలంగాణ తల్లి విగ్రహాల ప్రతిష్టాపనకు పరిపాలన అనుమతులు అన్ని జిల్లాల కలెక్టరేట్లలో ఏర్పాటు ప్రభుత్వ…

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాల ప్రాంగణాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రతిష్టించేందుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ…

పీఎం విశ్వకర్మ పై అవగాహన సదస్సు.

మోత్కూర్ ముద్ర న్యూస్: ర్యాంపు ప్రాజెక్ట్ లో భాగంగా మండలంలోనీ మహిళ సమాఖ్య కార్యాలయంలో జిల్లా ఈడీసీ మేనేజర్ కుమ్మరికుంట్ల రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో పీఎం విశ్వకర్మ పథకం పై అవగాహన సదస్సు నిర్వహించారు .ఈ సందర్భంగా దాదాపు 35 మందికి సంప్రదాయ…

గ్రీన్ ఎనర్జీతోనే విప్లవం-ముంబయి క్లైమెట్ వీక్ కాన్ఫ‌రెన్స్‌ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక…

నెట్ జీరో స్టేట్ గా తెలంగాణ... అందుకే క్యూర్, ప్యూర్, రేర్ విభజన పట్టణాభివృద్ధిలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలుపుతాం ముంబ‌యిః గ్రీన్ ఎనర్జీ ప్రపంచ పరిరక్షణకు లాభదాయకమని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి…

ఎండిటి చికిత్సతో కుష్టు వ్యాధి పూర్తిగా నివారించవచ్చు

వ్యాధి గుర్తించడం ఆలస్యమైతే శాశ్వత వైకల్యం ఎన్ హెచ్ఆర్సి లెప్రసీ స్పెషల్ మానిటర్ ప్రదీప్తా కుమార్ నాయక్ (ముద్ర , ఉమ్మడి రంగారెడ్డిజిల్లా ప్రతినిధి): కుష్టు వ్యాధి పూర్తిగా నయం చేయగలిగిన వ్యాధి అని.. సమయానికి మెరుగైన ఔషధ…

ప్రారంభమైన స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు..

విద్యుత్ దీపాలంకరణలతో జిగేలుమంటున్న యాదాద్రి.. పూల అలంకరణలతో ప్రధాన ఆలయం ఆధ్యాత్మికం.. మొదటి రోజు ప్రధానాలయంలో స్వస్తివాచనం, రక్షాబంధనం, విశ్వక్సేన ఆరాధన, సాయంత్రం మృత్సం గ్రహణం అంకురారోపణం.. ముద్ర ప్రతినిధి, భువనగిరి : తెలంగాణ…

రాబోయే పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నగరపాలక సంస్థ నుండి అవసరమైనఏర్పాట్లు చేయండి…

*మేయర్ కోలగని శ్రీనివాస్ తో బిజెపి మైనార్టీ మోర్చా నేతలు.... రాబోయే పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కరీంనగర్ నగరంలో అవసరమైన సదుపాయాలు కల్పించాలని కోరుతూ బుధవారం రోజున కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలగాని…

జిల్లా ధూపదీప నైవేద్య అర్చక సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

ముద్ర ప్రతినిధి, భువనగిరి : ధూప దీప నైవేద్య అర్చక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా సర్వసభ్య సమావేశం భువనగిరి పట్టణంలోని పచ్చలకట్ట సోమేశ్వరాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరికీర్తి అమరేశ్వర శర్మ ముఖ్య అతిథిగా…

కరీంనగర్ పిడిఎం కోర్టు అఫీషియల్ ఈమెయిల్కు బాంబు బెదిరింపులు.

అప్రమత్తమైన పోలీసులు జిల్లా కోర్టు హాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి బాంబుకు సంబంధించిన ఆనవాళ్లు లేవని టూ టౌన్ సిఐ సృజన్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ జిల్లా కోర్టుకు ఈరోజు ఈమెయిల్ కు వచ్చిన బాంబు బెదిరింపు పై విచారణ చేపట్టిన…